మన్యంలో బంద్ ఆదివాసీల హక్కుల సాధన దిశగా ఏజన్సీ బందుకు పిలుపు నిచ్చిన గిరిజన సంఘంలు in Visakhapatnam
నేడు విశాఖ మన్యంలో బంద్
ఏజన్సీ చింతపల్లి ఈ రోజు 12 మంగళవారం ఆదివాసీల హక్కుల సాధన దిశగా విశాఖ ఏజన్సీ బందుకు పిలుపు నిచ్చిన గిరిజన సంఘం నేతలు…….
చింతపల్లి లో ఆదివాసీ పోడు పట్టా, రైతు భరోసాకై ఈ రోజు బందుకు పిలుపునిచ్చిన కారణంగా దుకాణాలు మరియు పెట్రోల్ బంకులు మూసివేత.
ప్రస్తుతం యధావిధిగా సాగుతున్న బస్సుల రాకపోకలు