Home
News
YouTube
About Us
Contact
Search
News
1st Day Ganesh Nimajjanam RK Beach in Visakhapatnam Vizag Vision
గాజువాకలో కోటి గాజులతో వినాయకుడు # #vizagvision # #ytshots #news
వినాయక చవితి సందర్భంగా సంపత్ వినాయక ఆలయంలో ప్రతేక్య పూజలు in Visakhapatnam Vizag Vision
Vizagvision Visakhapatnam:
Beautyfull Clouds #vizagvision #news #ytshots
Vizagvision Abu Road :మౌంట్ అబూలో సెప్టెంబరు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించబడుతున్న జాతీయ మీడియా సదస్సు 9వ తారీఖున సాయంకాలం నుండి ప్రారంభమై 10వ తేదీన ఉదయం పరిచయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ బి కే కరుణాభాయ్ గారు మాట్లాడుతూ మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు రుజువు చేస్తూ పాత్రికేయులు అందరూ తమ విలువలతో కూడిన శ్రేష్ట సమాజమును ఆధ్యాత్మిక ససక్తీకరణ ద్వారా నిర్మించాలని సభాముఖంగా సందేశం ఇచ్చారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యాంశాలు బికే నికుంజ్ గారు ,ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ డాక్టర్ మాన్సింగ్ ఫార్మర్ ఫార్మర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ రాయపూర్ మరియు విశిష్ట అతిథిగా డాక్టర్ సరఫరాజ్ సైఫీ గారు భారత్ న్యూస్ చీఫ్ ఎడిటర్ ఇంకొక విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ సంజయ్ దివేది మాస్ కమ్యూనికేషన్ మొదలైన వారు పాల్గొన్నారు. ముందుగా కోఆర్డినేటర్ చంద్రకళ గారు వ్యాఖ్యానిస్తూ అతిథిలను ఆహ్వానించవలసిందిగా వైస్ చైర్ పర్సన్ మీడియా వింగ్ బి కే సరళ గారిని కోరారు తదనంతరం విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు తమ మాటలలో మీడియా రంగంలో పాత్రికేయులకు తమ గౌరవం స్నేహంతో కట్టివేసి మూడు రోజులపాటు విశేషమైన మానసిక పరివర్తన కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణ కోసం ఎంతో ప్రయాసతో బ్రహ్మకుమారీస్ సేవలందిస్తున్నారని కొనియాడారు డాక్టర్ రానా యశ్వంత్ గారు ఇప్పుడు మీడియా రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని అది రాబోయే ప్రమాదాలకు ఊహించని రీతిలో మలుపు తిరగనున్నదని సభాముఖంగా తెలియజేశారు సైఫీ గారు తాను ఈ జాతీయ సదస్సుకి మొదటిసారిగా వచ్చానని ఇక్కడ పాత్రికేయులకు ఆధ్యాత్మికత తో కూడిన ససక్తీకరణ తమకు లభిస్తున్నందుకు ఎంతో అభినందించారు బి కే సుష్మ జైపూర్ ఇన్చార్జ్ ఆమె శీతలమైన మాటలతో పరమాత్ముని అనుభూతిని మరియు సైలెన్స్ను మెడిటేషన్ ద్వారా అనుభూతి చేయించారు ప్రతి జాతీయ మీడియా సదస్సులో ఎప్పటిలాగే ఆత్మల ప్రతిధ్వనులు అనే అంశంపై నికుంజు గారు రాసిన పుస్తకమును విడుదల చేశారు ఈ జాతీయ మీడియా సదస్సులో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగానే వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు తెలియజేస్తున్నాము
Categories
News
(835)
News
1st Day Ganesh Nimajjanam RK Beach in Visakhapatnam Vizag Vision
September 14, 2026
0 views
News
గాజువాకలో కోటి గాజులతో వినాయకుడు # #vizagvision # #ytshots #news
September 14, 2026
2 views
News
వినాయక చవితి సందర్భంగా సంపత్ వినాయక ఆలయంలో ప్రతేక్య పూజలు in Visakhapatnam Vizag Vision
September 14, 2026
4 views
Uncategorized
Vizagvision Visakhapatnam:
September 13, 2026
8 views
News
Beautyfull Clouds #vizagvision #news #ytshots
September 13, 2026
8 views
Uncategorized
Vizagvision Abu Road :మౌంట్ అబూలో సెప్టెంబరు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు...
September 10, 2026
16 views
గాజువాకలో కోటి గాజులతో వినాయకుడు # #vizagvision # #ytshots #news
September 14, 2026
వినాయక చవితి సందర్భంగా సంపత్ వినాయక ఆలయంలో ప్రతేక్య పూజలు in Visakhapatnam Vizag Vision
September 14, 2026
Vizagvision Visakhapatnam:
September 13, 2026
Beautyfull Clouds #vizagvision #news #ytshots
September 13, 2026
Uncategorized
Vizagvision Abu Road :మౌంట్ అబూలో సెప్టెంబరు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించబడుతున్న జాతీయ మీడియా సదస్సు 9వ తారీఖున సాయంకాలం నుండి ప్రారంభమై 10వ తేదీన ఉదయం పరిచయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ బి కే కరుణాభాయ్ గారు మాట్లాడుతూ మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు రుజువు చేస్తూ పాత్రికేయులు అందరూ తమ విలువలతో కూడిన శ్రేష్ట సమాజమును ఆధ్యాత్మిక ససక్తీకరణ ద్వారా నిర్మించాలని సభాముఖంగా సందేశం ఇచ్చారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యాంశాలు బికే నికుంజ్ గారు ,ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ డాక్టర్ మాన్సింగ్ ఫార్మర్ ఫార్మర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ రాయపూర్ మరియు విశిష్ట అతిథిగా డాక్టర్ సరఫరాజ్ సైఫీ గారు భారత్ న్యూస్ చీఫ్ ఎడిటర్ ఇంకొక విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ సంజయ్ దివేది మాస్ కమ్యూనికేషన్ మొదలైన వారు పాల్గొన్నారు. ముందుగా కోఆర్డినేటర్ చంద్రకళ గారు వ్యాఖ్యానిస్తూ అతిథిలను ఆహ్వానించవలసిందిగా వైస్ చైర్ పర్సన్ మీడియా వింగ్ బి కే సరళ గారిని కోరారు తదనంతరం విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు తమ మాటలలో మీడియా రంగంలో పాత్రికేయులకు తమ గౌరవం స్నేహంతో కట్టివేసి మూడు రోజులపాటు విశేషమైన మానసిక పరివర్తన కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణ కోసం ఎంతో ప్రయాసతో బ్రహ్మకుమారీస్ సేవలందిస్తున్నారని కొనియాడారు డాక్టర్ రానా యశ్వంత్ గారు ఇప్పుడు మీడియా రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని అది రాబోయే ప్రమాదాలకు ఊహించని రీతిలో మలుపు తిరగనున్నదని సభాముఖంగా తెలియజేశారు సైఫీ గారు తాను ఈ జాతీయ సదస్సుకి మొదటిసారిగా వచ్చానని ఇక్కడ పాత్రికేయులకు ఆధ్యాత్మికత తో కూడిన ససక్తీకరణ తమకు లభిస్తున్నందుకు ఎంతో అభినందించారు బి కే సుష్మ జైపూర్ ఇన్చార్జ్ ఆమె శీతలమైన మాటలతో పరమాత్ముని అనుభూతిని మరియు సైలెన్స్ను మెడిటేషన్ ద్వారా అనుభూతి చేయించారు ప్రతి జాతీయ మీడియా సదస్సులో ఎప్పటిలాగే ఆత్మల ప్రతిధ్వనులు అనే అంశంపై నికుంజు గారు రాసిన పుస్తకమును విడుదల చేశారు ఈ జాతీయ మీడియా సదస్సులో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగానే వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు తెలియజేస్తున్నాము
September 10, 2026
News
Brama Kumaris National Media Conferences 2026’Empowered Media for Building a Better World Abu Road
September 10, 2026
News
ZEISS Vision Center Grand Opened inorbit mall in Visakhapatnam Vizagvision
September 10, 2026
Uncategorized
Vizagvision Visakhapatnam :*SOUTH COAST RAILWAY GENERAL MANAGER SHRI SANDEEP MATHUR REVIEWS SAFETY, LOADING, AND PASSENGER AMENITIES ACROSS FOUR DIVISIONS*Shri Sandeep Mathur, General Manager of South Coast Railway (SCoR), chaired a high-level review meeting with Principal Heads of Departments (PHODs) and Divisional Railway Managers (DRMs) of the zone’s four divisions—Visakhapatnam, Vijayawada, Guntur, and Guntakal. The comprehensive session focused heavily on reinforcing safety protocols, accelerating freight loading and revenue generation, and upgrading passenger amenities across the zone. During the meeting, the General Manager emphasized that safety consciousness must remain the utmost priority across all railway operations. Detailed evaluations were conducted on track maintenance, signaling systems, preventive measures against operational hazards, and strict adherence to safety guidelines by field personnel.In addition to safety frameworks, the discussions centered on maximizing freight loading efficiency and exploring new revenue streams to ensure sustained financial growth. Divisional heads presented updates on ongoing infrastructure projects and target achievements. Furthermore, Shri Sandeep Mathur stressed the importance of improving passenger experiences, directing officials to fast-track the modernization of station facilities, cleanliness drives, and passenger-centric services. The meeting concluded with strict directives to divisional teams to achieve targeted milestones ahead of schedule while upholding the highest standards of operational excellence and public service.
September 9, 2026
News
జగన్ మతమార్పిడి చేస్తున్నాడు నీతిపరుడని విజయ్ సాయి రెడ్డి అన్నాడు Dr. k.A.Paul comments #vizagvision
September 8, 2026
News
Dr.K.A. Paul Comment విజయసాయిరెడ్డి కొత్త పార్టీ!!! #vizagvision #ytshorts #news
September 7, 2026
News
శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ స్వామివారి తిరువీధి మహోత్సవం
September 7, 2026
News
చలో వైజాగ్ సచివాలయం ఉద్యోగులు న్యాయమైన హక్కుల కోసం 21 డిపార్మెంట్లకు చెందిన ఉద్యోగులు ధర్నా GVMC
September 6, 2026
News
బ్రహ్మకుమారీస్ “దివ్యాంగుల సేవా కార్యక్రమం – ప్రచార ఉద్యమం” in Visakhapatnam Vizag Vision
September 6, 2026
News
పెట్ ఆత్మీయ సమావేశం పెన్షనర్స్ ఎంప్లాయిస్ టీచర్స్కికి సత్కారంఅఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం
September 6, 2026
Uncategorized
Vizagvision Visakhapatnam: శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి దానంపై అవగాహన ర్యాలీ• కంటి దానం మహోన్నత సేవ – చీకటిలో ఉన్న జీవితాలకు వెలుగునిచ్చే గొప్ప కానుకవిశాఖపట్నం, సెప్టెంబర్ 5, 2026: కంటి దానం యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్, నాయుడుతోట ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రహ్లాదపురం మీదుగా గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు సాగి, తిరిగి ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకుంది. ర్యాలీలో పాల్గొన్న వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు “కంటి దానం చేయండి – మరొకరి జీవితంలో వెలుగు నింపండి” వంటి నినాదాలతో ప్రజలకు కంటి దానంపై అవగాహన కల్పించారు.ఈ అవగాహన ర్యాలీని డాక్టర్ నస్రీన్, డైరెక్టర్ – మెడికల్ అడ్మినిస్ట్రేషన్ & ట్రైనింగ్ మరియు హెచ్ఓడీ – కార్నియా, జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యశస్విని, డాక్టర్ ప్రవళిక, డీఎన్బీ వైద్యులు, శ్రీ కె.వి. వేణుగోపాల్, శ్రీ ఎస్.కె.ఎల్. రావు, ఆసుపత్రి సిబ్బంది , కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నస్రీన్ మాట్లాడుతూ, కంటి దానం ఒక మహోన్నతమైన మానవతా సేవ అని అన్నారు. కంటి దానం ద్వారా చీకటిలో జీవిస్తున్న వారికి వెలుగును, ఆశను అందించి వారి జీవితాల్లో కొత్త మార్పును తీసుకురావచ్చని తెలిపారు. “ప్రతి ఒక్కరూ తమ కళ్లను దానం చేయడానికి ప్రతిజ్ఞ చేయడంతో పాటు, కంటి దానంపై తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజంలో అవగాహన కల్పించాలి. మన మరణానంతరం కూడా మన కళ్ల ద్వారా మరొకరి జీవితంలో వెలుగు కొనసాగుతుంది” అని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా ర్యాలీలో ప్రధాన సందేశంగా:• “కళ్లను మరణానంతరం మాత్రమే దానం చేయగలం… కానీ మనం అందించే దృష్టి కానుక శాశ్వతంగా నిలిచిపోతుంది.” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.• కంటి దానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని శంకర్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. మరణానంతరం కళ్లను దానం చేయడం ద్వారా దృష్టి లోపంతో బాధపడుతున్న వారికి దృష్టిని అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ అవగాహన ర్యాలీకి అనుమతి మంజూరు చేసి, కార్యక్రమానికి సహకరించిన పోలీస్ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ (పి. ఆర్ ) కె బంగార్రాజు తెలిపారు.ఫోటో క్యాప్షన్:శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి దాన అవగాహన ర్యాలీలో పాల్గొన్న వైద్యులు, సిబ్బంది మరియు విద్యార్థులు.
September 5, 2026
News
Dr K.A.Paul message to R.S.S. Chief Bhagawat ji on Mother Teressa’s death aniversary #vizagvision
September 5, 2026
News
శ్రీ కృష్ణ జన్మాష్టమి BK గోప గోపికలు ఆడే పాడే ఆనందం చేసే #vizagvision #ytshots #news
September 4, 2026
News
శ్రీకృష్ణాష్టమి వేడుకలు బాల గోకుల బృందావనాన్ని తలపించింది #vizagvision #news #ytshots
September 4, 2026
Editors' Picks
1st Day Ganesh Nimajjanam RK Beach in Visakhapatnam Vizag Vision
గాజువాకలో కోటి గాజులతో వినాయకుడు # #vizagvision # #ytshots #news
వినాయక చవితి సందర్భంగా సంపత్ వినాయక ఆలయంలో ప్రతేక్య పూజలు in Visakhapatnam Vizag Vision
Vizagvision Visakhapatnam:
Beautyfull Clouds #vizagvision #news #ytshots
Vizagvision Abu Road :మౌంట్ అబూలో సెప్టెంబరు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించబడుతున్న జాతీయ మీడియా సదస్సు 9వ తారీఖున సాయంకాలం నుండి ప్రారంభమై 10వ తేదీన ఉదయం పరిచయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ బి కే కరుణాభాయ్ గారు మాట్లాడుతూ మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు రుజువు చేస్తూ పాత్రికేయులు అందరూ తమ విలువలతో కూడిన శ్రేష్ట సమాజమును ఆధ్యాత్మిక ససక్తీకరణ ద్వారా నిర్మించాలని సభాముఖంగా సందేశం ఇచ్చారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యాంశాలు బికే నికుంజ్ గారు ,ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ డాక్టర్ మాన్సింగ్ ఫార్మర్ ఫార్మర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ రాయపూర్ మరియు విశిష్ట అతిథిగా డాక్టర్ సరఫరాజ్ సైఫీ గారు భారత్ న్యూస్ చీఫ్ ఎడిటర్ ఇంకొక విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ సంజయ్ దివేది మాస్ కమ్యూనికేషన్ మొదలైన వారు పాల్గొన్నారు. ముందుగా కోఆర్డినేటర్ చంద్రకళ గారు వ్యాఖ్యానిస్తూ అతిథిలను ఆహ్వానించవలసిందిగా వైస్ చైర్ పర్సన్ మీడియా వింగ్ బి కే సరళ గారిని కోరారు తదనంతరం విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు తమ మాటలలో మీడియా రంగంలో పాత్రికేయులకు తమ గౌరవం స్నేహంతో కట్టివేసి మూడు రోజులపాటు విశేషమైన మానసిక పరివర్తన కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణ కోసం ఎంతో ప్రయాసతో బ్రహ్మకుమారీస్ సేవలందిస్తున్నారని కొనియాడారు డాక్టర్ రానా యశ్వంత్ గారు ఇప్పుడు మీడియా రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని అది రాబోయే ప్రమాదాలకు ఊహించని రీతిలో మలుపు తిరగనున్నదని సభాముఖంగా తెలియజేశారు సైఫీ గారు తాను ఈ జాతీయ సదస్సుకి మొదటిసారిగా వచ్చానని ఇక్కడ పాత్రికేయులకు ఆధ్యాత్మికత తో కూడిన ససక్తీకరణ తమకు లభిస్తున్నందుకు ఎంతో అభినందించారు బి కే సుష్మ జైపూర్ ఇన్చార్జ్ ఆమె శీతలమైన మాటలతో పరమాత్ముని అనుభూతిని మరియు సైలెన్స్ను మెడిటేషన్ ద్వారా అనుభూతి చేయించారు ప్రతి జాతీయ మీడియా సదస్సులో ఎప్పటిలాగే ఆత్మల ప్రతిధ్వనులు అనే అంశంపై నికుంజు గారు రాసిన పుస్తకమును విడుదల చేశారు ఈ జాతీయ మీడియా సదస్సులో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగానే వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు తెలియజేస్తున్నాము
Opinions
1st Day Ganesh Nimajjanam RK Beach in Visakhapatnam Vizag Vision
గాజువాకలో కోటి గాజులతో వినాయకుడు # #vizagvision # #ytshots #news
వినాయక చవితి సందర్భంగా సంపత్ వినాయక ఆలయంలో ప్రతేక్య పూజలు in Visakhapatnam Vizag Vision
Vizagvision Visakhapatnam:
Get the best of Modern News delivered to your inbox
Business
View All
1st Day Ganesh Nimajjanam RK Beach in Visakhapatnam Vizag Vision
by
kishore226226@gmail.com
September 14, 2026
by
kishore226226@gmail.com
గాజువాకలో కోటి గాజులతో వినాయకుడు # #vizagvision # #ytshots #news
September 14, 2026
by
kishore226226@gmail.com
వినాయక చవితి సందర్భంగా సంపత్ వినాయక ఆలయంలో ప్రతేక్య పూజలు in Visakhapatnam Vizag Vision
September 14, 2026
by
kishore226226@gmail.com
Vizagvision Visakhapatnam:
September 13, 2026
by
Deva Trinadh Rao
Beautyfull Clouds #vizagvision #news #ytshots
September 13, 2026
by
kishore226226@gmail.com
Vizagvision Abu Road :మౌంట్ అబూలో సెప్టెంబరు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించబడుతున్న జాతీయ మీడియా సదస్సు 9వ తారీఖున సాయంకాలం నుండి ప్రారంభమై 10వ తేదీన ఉదయం పరిచయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ బి కే కరుణాభాయ్ గారు మాట్లాడుతూ మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు రుజువు చేస్తూ పాత్రికేయులు అందరూ తమ విలువలతో కూడిన శ్రేష్ట సమాజమును ఆధ్యాత్మిక ససక్తీకరణ ద్వారా నిర్మించాలని సభాముఖంగా సందేశం ఇచ్చారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యాంశాలు బికే నికుంజ్ గారు ,ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ డాక్టర్ మాన్సింగ్ ఫార్మర్ ఫార్మర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ రాయపూర్ మరియు విశిష్ట అతిథిగా డాక్టర్ సరఫరాజ్ సైఫీ గారు భారత్ న్యూస్ చీఫ్ ఎడిటర్ ఇంకొక విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ సంజయ్ దివేది మాస్ కమ్యూనికేషన్ మొదలైన వారు పాల్గొన్నారు. ముందుగా కోఆర్డినేటర్ చంద్రకళ గారు వ్యాఖ్యానిస్తూ అతిథిలను ఆహ్వానించవలసిందిగా వైస్ చైర్ పర్సన్ మీడియా వింగ్ బి కే సరళ గారిని కోరారు తదనంతరం విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు తమ మాటలలో మీడియా రంగంలో పాత్రికేయులకు తమ గౌరవం స్నేహంతో కట్టివేసి మూడు రోజులపాటు విశేషమైన మానసిక పరివర్తన కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణ కోసం ఎంతో ప్రయాసతో బ్రహ్మకుమారీస్ సేవలందిస్తున్నారని కొనియాడారు డాక్టర్ రానా యశ్వంత్ గారు ఇప్పుడు మీడియా రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని అది రాబోయే ప్రమాదాలకు ఊహించని రీతిలో మలుపు తిరగనున్నదని సభాముఖంగా తెలియజేశారు సైఫీ గారు తాను ఈ జాతీయ సదస్సుకి మొదటిసారిగా వచ్చానని ఇక్కడ పాత్రికేయులకు ఆధ్యాత్మికత తో కూడిన ససక్తీకరణ తమకు లభిస్తున్నందుకు ఎంతో అభినందించారు బి కే సుష్మ జైపూర్ ఇన్చార్జ్ ఆమె శీతలమైన మాటలతో పరమాత్ముని అనుభూతిని మరియు సైలెన్స్ను మెడిటేషన్ ద్వారా అనుభూతి చేయించారు ప్రతి జాతీయ మీడియా సదస్సులో ఎప్పటిలాగే ఆత్మల ప్రతిధ్వనులు అనే అంశంపై నికుంజు గారు రాసిన పుస్తకమును విడుదల చేశారు ఈ జాతీయ మీడియా సదస్సులో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగానే వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు తెలియజేస్తున్నాము
September 10, 2026
by
Deva Trinadh Rao
Lifestyle
View All
News
1st Day Ganesh Nimajjanam RK Beach in Visakhapatnam Vizag Vision
September 14, 2026
News
గాజువాకలో కోటి గాజులతో వినాయకుడు # #vizagvision # #ytshots #news
September 14, 2026
వినాయక చవితి సందర్భంగా సంపత్ వినాయక ఆలయంలో ప్రతేక్య పూజలు in Visakhapatnam Vizag Vision
Vizagvision Visakhapatnam:
Beautyfull Clouds #vizagvision #news #ytshots
Vizagvision Abu Road :మౌంట్ అబూలో సెప్టెంబరు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించబడుతున్న జాతీయ మీడియా సదస్సు 9వ తారీఖున సాయంకాలం నుండి ప్రారంభమై 10వ తేదీన ఉదయం పరిచయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ బి కే కరుణాభాయ్ గారు మాట్లాడుతూ మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు రుజువు చేస్తూ పాత్రికేయులు అందరూ తమ విలువలతో కూడిన శ్రేష్ట సమాజమును ఆధ్యాత్మిక ససక్తీకరణ ద్వారా నిర్మించాలని సభాముఖంగా సందేశం ఇచ్చారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యాంశాలు బికే నికుంజ్ గారు ,ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ డాక్టర్ మాన్సింగ్ ఫార్మర్ ఫార్మర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ రాయపూర్ మరియు విశిష్ట అతిథిగా డాక్టర్ సరఫరాజ్ సైఫీ గారు భారత్ న్యూస్ చీఫ్ ఎడిటర్ ఇంకొక విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ సంజయ్ దివేది మాస్ కమ్యూనికేషన్ మొదలైన వారు పాల్గొన్నారు. ముందుగా కోఆర్డినేటర్ చంద్రకళ గారు వ్యాఖ్యానిస్తూ అతిథిలను ఆహ్వానించవలసిందిగా వైస్ చైర్ పర్సన్ మీడియా వింగ్ బి కే సరళ గారిని కోరారు తదనంతరం విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు తమ మాటలలో మీడియా రంగంలో పాత్రికేయులకు తమ గౌరవం స్నేహంతో కట్టివేసి మూడు రోజులపాటు విశేషమైన మానసిక పరివర్తన కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణ కోసం ఎంతో ప్రయాసతో బ్రహ్మకుమారీస్ సేవలందిస్తున్నారని కొనియాడారు డాక్టర్ రానా యశ్వంత్ గారు ఇప్పుడు మీడియా రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని అది రాబోయే ప్రమాదాలకు ఊహించని రీతిలో మలుపు తిరగనున్నదని సభాముఖంగా తెలియజేశారు సైఫీ గారు తాను ఈ జాతీయ సదస్సుకి మొదటిసారిగా వచ్చానని ఇక్కడ పాత్రికేయులకు ఆధ్యాత్మికత తో కూడిన ససక్తీకరణ తమకు లభిస్తున్నందుకు ఎంతో అభినందించారు బి కే సుష్మ జైపూర్ ఇన్చార్జ్ ఆమె శీతలమైన మాటలతో పరమాత్ముని అనుభూతిని మరియు సైలెన్స్ను మెడిటేషన్ ద్వారా అనుభూతి చేయించారు ప్రతి జాతీయ మీడియా సదస్సులో ఎప్పటిలాగే ఆత్మల ప్రతిధ్వనులు అనే అంశంపై నికుంజు గారు రాసిన పుస్తకమును విడుదల చేశారు ఈ జాతీయ మీడియా సదస్సులో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగానే వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు తెలియజేస్తున్నాము
Sports
View All
News
1st Day Ganesh Nimajjanam RK Beach in Visakhapatnam Vizag Vision
September 14, 2026
News
గాజువాకలో కోటి గాజులతో వినాయకుడు # #vizagvision # #ytshots #news
September 14, 2026
వినాయక చవితి సందర్భంగా సంపత్ వినాయక ఆలయంలో ప్రతేక్య పూజలు in Visakhapatnam Vizag Vision
Vizagvision Visakhapatnam:
Beautyfull Clouds #vizagvision #news #ytshots
Vizagvision Abu Road :మౌంట్ అబూలో సెప్టెంబరు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించబడుతున్న జాతీయ మీడియా సదస్సు 9వ తారీఖున సాయంకాలం నుండి ప్రారంభమై 10వ తేదీన ఉదయం పరిచయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ బి కే కరుణాభాయ్ గారు మాట్లాడుతూ మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు రుజువు చేస్తూ పాత్రికేయులు అందరూ తమ విలువలతో కూడిన శ్రేష్ట సమాజమును ఆధ్యాత్మిక ససక్తీకరణ ద్వారా నిర్మించాలని సభాముఖంగా సందేశం ఇచ్చారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యాంశాలు బికే నికుంజ్ గారు ,ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ డాక్టర్ మాన్సింగ్ ఫార్మర్ ఫార్మర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ రాయపూర్ మరియు విశిష్ట అతిథిగా డాక్టర్ సరఫరాజ్ సైఫీ గారు భారత్ న్యూస్ చీఫ్ ఎడిటర్ ఇంకొక విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ సంజయ్ దివేది మాస్ కమ్యూనికేషన్ మొదలైన వారు పాల్గొన్నారు. ముందుగా కోఆర్డినేటర్ చంద్రకళ గారు వ్యాఖ్యానిస్తూ అతిథిలను ఆహ్వానించవలసిందిగా వైస్ చైర్ పర్సన్ మీడియా వింగ్ బి కే సరళ గారిని కోరారు తదనంతరం విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు తమ మాటలలో మీడియా రంగంలో పాత్రికేయులకు తమ గౌరవం స్నేహంతో కట్టివేసి మూడు రోజులపాటు విశేషమైన మానసిక పరివర్తన కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణ కోసం ఎంతో ప్రయాసతో బ్రహ్మకుమారీస్ సేవలందిస్తున్నారని కొనియాడారు డాక్టర్ రానా యశ్వంత్ గారు ఇప్పుడు మీడియా రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని అది రాబోయే ప్రమాదాలకు ఊహించని రీతిలో మలుపు తిరగనున్నదని సభాముఖంగా తెలియజేశారు సైఫీ గారు తాను ఈ జాతీయ సదస్సుకి మొదటిసారిగా వచ్చానని ఇక్కడ పాత్రికేయులకు ఆధ్యాత్మికత తో కూడిన ససక్తీకరణ తమకు లభిస్తున్నందుకు ఎంతో అభినందించారు బి కే సుష్మ జైపూర్ ఇన్చార్జ్ ఆమె శీతలమైన మాటలతో పరమాత్ముని అనుభూతిని మరియు సైలెన్స్ను మెడిటేషన్ ద్వారా అనుభూతి చేయించారు ప్రతి జాతీయ మీడియా సదస్సులో ఎప్పటిలాగే ఆత్మల ప్రతిధ్వనులు అనే అంశంపై నికుంజు గారు రాసిన పుస్తకమును విడుదల చేశారు ఈ జాతీయ మీడియా సదస్సులో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగానే వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు తెలియజేస్తున్నాము
Home
News
YouTube
About Us
Contact