Home
News
YouTube
About Us
Contact
Search
News
Vizagvision :INDIAN NAVY SET TO COMMISSION SECOND INDIGENOUS DIVING SUPPORT VESSEL ‘ _NIPUN_’The Indian Navy is set to commission _Nipun_ , the second Diving Support Vessel (DSV) of the Nistar-Class, on 31 Aug 2026 at Naval Dockyard, Mumbai. The induction of the specialised vessel will mark an important addition to the Navy’s deep-sea diving and underwater support capabilities and herald the beginning of a new chapter in the ship’s journey from construction to operational service. Indigenously designed and constructed by Hindustan Shipyard Limited (HSL), Visakhapatnam,_Nipun_ represents a significant milestone in India’s pursuit of self-reliance in defence shipbuilding. The vessel was delivered to the Indian Navy on 30 Jul 2026, following completion of an extensive programme of outfitting and trials._Nipun_ is a purpose-built platform designed to support a wide spectrum of diving and underwater operations . The ship is equipped with modern diving systems and underwater intervention capabilities , enabling sustained support to divers operating in demanding conditions at sea . It will also augment the Indian Navy’s capability to support submarine rescue operations.The ship incorporates modern systems for navigation, platform management and precise station keeping, complemented by specialised facilities for diving, underwater intervention and medical support. These capabilities enable _Nipun_ to function as an integrated platform for complex operations beneath the surface.The forthcoming commissioning of _Nipun_ will further strengthen the Indian Navy’s ability to undertake specialised diving and underwater missions across India’s maritime areas of interest. The induction of this indigenously built platform also reflects the growing capability of the country’s shipbuilding ecosystem to deliver technologically advanced and specialised vessels in support of the Navy’s operational requirements.*About the Crest*The crest embodies the ship’s primary role as a Diving Support Vessel and symbolises the courage, endurance and professional excellence associated with deep-sea diving.The whale, renowned for its ability to dive to great depths and remain submerged for extended durations, signifies endurance, longevity and sustained operations in the depths of the ocean. It aptly represents the ship’s capability to support prolonged diving operations in the challenging deep-sea environment.The modern diving helmet represents the diver at the core of the ship’s mission and signifies the advanced diving systems and life-support capabilities provided by the vessel. It reflects the ship’s role in enabling divers to operate safely and effectively at great depths.Together, the whale and the diving helmet portray Nipun as a platform dedicated to taking the diver into the depths, sustaining him there, and bringing him back safely, while exemplifying the ship’s ethos of skill, endurance and professionalism.
Vizahvision Visakhapatnam:భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, ఆర్ష విద్యా విజ్ఞాన వైభవానికి ఆలవాలమైన భారతదేశము ప్రపంచ దేశాలకు తన వేద విజ్ఞాన సర్వస్వముతోను, రామాయణ భారత భాగవతాది కావ్యాలతోనూ మార్గదర్శిగా, విశ్వ గురువుగా సంస్కృత భాష వెలుగుందుతోంది. అటువంటి సంస్కృత భాష ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే “హయగ్రీవ జయంతి “ని సంస్కృత భాషా దినోత్సవం గా ఎన్నో సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం.ఈ సంవత్సరం సంస్కృత భాషా దినోత్సవమును మరింత వైభవముగా, విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర మంతట సంస్కృత సప్తాహ మహోత్సవమును నిర్వహిస్తున్నారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగు మరియు సంస్కృత అకాడమీ తరపున చైర్మన్ శ్రీ విల్సన్ శరత్ చంద్ర గారి నాయకత్వంలో శ్రీ పి టి జీ వి రంగాచారి గారు మరియు మరుధూరి నరసింహాచార్యులు గారి సంయోజకత్వంలో ఏడు రోజులు 14 కేంద్రాలలో ఈ బృహత్తర కార్యక్రమమును నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా రేపు అనగా 26.08.2026 వ తేదీన మన విశాఖ నగరంలో స్థానిక బి వి కే కళాశాల ద్వారకా నగర్ అందు అత్యంత ఘనంగా సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయములో కంఠస్థ పోటీలను, కళాశాల విద్యార్థులకు విశ్వ గురువైన “భారతదేశంలో సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత “అనే అంశముపై వ్యాసరచన పోటీలను నిర్వహించాము. విజేతలకు పోటీలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి తుషిత గారు,శ్రీ జి కృష్ణమూర్తి గారు,అప్పల, విశాఖపట్నం,మరియు కార్యనిర్వాహక వర్గం…విశాఖ సంస్కృత సప్తాహ సమన్వయకర్త,శ్రీమతి పేరాల హరిప్రియ వరలక్ష్మిమరియు శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు శ్రీ వేదుల రామకృష్ణ శర్మ గారు పాల్గొన్నారు
Vizagvision Visakhapatnam:విశాఖలో ముగిసిన విద్యాభారతి అఖిలభారత సెకండరీ స్థాయి కార్యశాల – అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సెకండరీ స్థాయి విద్యాపరిషత్ అఖిలభారత కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 23, 24, 25 తేదీలలో నగరంలోని విశాలాక్షీనగర్ B.V.K కళాశాలలో ఈ కార్యశాల జరిగింది.ఈ కార్యశాలలో దేశవ్యాప్తంగా 55 మంది ప్రాంత, క్షేత్ర ప్రముఖులు పాల్గొన్నారు.విద్యాభారతి అఖిలభారత సంఘటనా కార్యదర్శి శ్రీ గోవింద్ చంద్ర మహంత, ప్రధాన కార్యదర్శి శ్రీ దేశ్ రాజ్ శర్మ, సహ సంఘటనా కార్యదర్శి శ్రీ శ్రీరామ్ ఆరావ్ కార్ పాల్గొని సెకండరీ ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా NEP అమలు, కౌశల్ వికాస్ తరగతుల ప్రారంభం, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, విద్యారంగ సవాళ్లు-పరిష్కారాలు, విద్యార్థులలో కమ్యూనికేటివ్ స్కిల్స్ అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యశాల సెకండరీ స్థాయి అఖిలభారత ప్రముఖ్ శ్రీ రాజీవ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ఉపాధ్యక్షులు ఆచార్య శ్రీ గొల్లపల్లి నాగేశ్వరరావు, ముగింపు కార్యక్రమంలో ఏపీ సంఘటనా కార్యదర్శి శ్రీ కన్నా భాస్కర్, ప్రాంత కార్యకారిణి సభ్యురాలు శ్రీమతి బి. ధరణిప్రియ పాల్గొన్నారు.
Isha Foundation Adiyogi statue Mysore Karnataka #vizagvision #ytshots #news
Vizagvision Visakhaptnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నుంచి ఆరు రోజులు పాటు సంగీత ,నృత్య ,నాటక ఉత్సవాలు జరుపుతున్నాము .ఈరోజు సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత పల్లవి చక్రవర్తి బిరుదంతురాలు సంగీత కళాభారతి బిరుదాంకితురాలు అయిన విద్వన్మని డాక్టర్ పంతుల రమ కర్ణాటక గాత్ర సంగీత కచేరి జరిగింది. కచేరీ ప్రారంభానికి ముందుగా అధ్యక్షులు MSN రాజు ,కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ , ట్రస్టీలు అన్నంరాజు మూర్తి,రమ గోపాల్ నేటి అతిధులు రాఘవేంద్రరావు దశపల్ల చైర్మన్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు అధ్యక్షులు మాట్లాడుతూ గొప్ప విద్వాంసుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, కళలని పోషించడానికి కళాభారతి కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ 40 వసంతాల ఉత్సవాలు జరుపుకోవడం అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ట్రైబల్ కళాకారులు తే కార్యక్రమం నిర్వహించాలని ప్రోత్సహించాలని సూచించారు. కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నేటి కళాకారిని విశాఖ వాస్తవ్యురాలు వారి అద్భుత గాత్రం ద్వారా సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ విశాఖకే పేరు తెచ్చిన గొప్ప కళాకారుని డాక్టర్ పంతుల రమ అని కొనియాడారు. వారికి సహకారంగా వారి భర్త ప్రముఖ వయోలిన్ విద్వాంసులు MSN మూర్తి అత్యంత ఉన్నత స్థాయిలో సహకరించారు. మృదంగంపై సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ కె వైద్యనాథన్ చెన్నై అలాగే కంజీరాపై రాజా గణేష్ TRICHI , అద్భుతమైన సహకారం అందించి కచేరీ ద్విగినేకృతం చేశారు. తన్యావర్తనల్లో పోటీపడి అద్భుతమైన లైవ్ విన్యాసం చేసి శ్రోతల ప్రశంసలను అందుకున్నారునేటి కచేరీలో ముందుగా శ్రీ విఘ్నరాజం భజే – గంభీరనాట – ఖండ చాపు ఊతుక్కాడ్ వెంకట సుబ్బయ్యర్ వారి కీర్తన గానం చేసి వినాయకుడి ఆశీస్సులు తీసుకొని తర్వాత అంశం అమ్మవారి మీద శ్రీ కమలాంబికే అంటూ – శ్రీ రాగంలో – ఖండ ఏక తాళంలో ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి శ్రావ్యంగా పాడారు. తర్వాత అంశం పరమేశ్వరుడిపై శంకర శ్రీ గిరి అంటూ – హంసానంది రాగం లో, ఆది తాళంతో స్వాతి తిరునాళ్ వారి కృతి తరువాత అంశం కొలువైయున్నాడే- భైరవి- ఆది- త్యాగరాజు స్వామి వారి కృతి గానం చేసేరు. చందమామను- యోగి నారేయణతరువాత రాగం తానం పల్లవి- కదనకుతూహలం రాగంలో – త్రిశ్ర గతి ఆది తాళం2 కళలు- పంతుల రమ గానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది హాలు నిండిన ప్రేక్షకులు వారి కరతాల ధ్వనులతో కళాకారులను అభినందించారు .కార్యక్రమం అనంతరం అందరికీ భోజన రూపేనా ప్రసాద వితరణ జరిగింది. చివరగా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఈ ఆరు రోజుల ఉత్సవాలలో రెండవ రోజు అయిన రేపు సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారథ్యంలో జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక నాటకం 60 మంది కళాకారులతో విజయవాడ నుంచి వచ్చి ప్రదర్శించబోతున్నారని అందరూ అధికంగా వచ్చి చూసి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు.శ్రీ పంతులు నరసింగరావు కార్యక్రమాన్ని నిర్వహించారు . డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ కార్యక్రమ సమీక్ష చేశారు.
విశాఖలో పలుచోట్ల కురుస్తున్న చిరు జల్లులు #vizagvision #ytshots #news
Categories
News
(790)
Uncategorized
Vizagvision :INDIAN NAVY SET TO COMMISSION SECOND INDIGENOUS DIVING SUPPORT VESSEL ‘...
August 25, 2026
2 views
Uncategorized
Vizahvision Visakhapatnam:భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, ఆర్ష విద్యా విజ్ఞాన వైభవానికి ఆలవాలమైన భారతదేశము ప్రపంచ దేశాలకు...
August 25, 2026
7 views
Uncategorized
Vizagvision Visakhapatnam:విశాఖలో ముగిసిన విద్యాభారతి అఖిలభారత సెకండరీ స్థాయి కార్యశాల – అఖిల భారతీయ శిక్షా...
August 25, 2026
7 views
News
Isha Foundation Adiyogi statue Mysore Karnataka #vizagvision #ytshots #news
August 24, 2026
4 views
Uncategorized
Vizagvision Visakhaptnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా...
August 23, 2026
12 views
News
విశాఖలో పలుచోట్ల కురుస్తున్న చిరు జల్లులు #vizagvision #ytshots #news
August 23, 2026
7 views
Vizahvision Visakhapatnam:భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, ఆర్ష విద్యా విజ్ఞాన వైభవానికి ఆలవాలమైన భారతదేశము ప్రపంచ దేశాలకు తన వేద విజ్ఞాన సర్వస్వముతోను, రామాయణ భారత భాగవతాది కావ్యాలతోనూ మార్గదర్శిగా, విశ్వ గురువుగా సంస్కృత భాష వెలుగుందుతోంది. అటువంటి సంస్కృత భాష ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే “హయగ్రీవ జయంతి “ని సంస్కృత భాషా దినోత్సవం గా ఎన్నో సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం.ఈ సంవత్సరం సంస్కృత భాషా దినోత్సవమును మరింత వైభవముగా, విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర మంతట సంస్కృత సప్తాహ మహోత్సవమును నిర్వహిస్తున్నారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగు మరియు సంస్కృత అకాడమీ తరపున చైర్మన్ శ్రీ విల్సన్ శరత్ చంద్ర గారి నాయకత్వంలో శ్రీ పి టి జీ వి రంగాచారి గారు మరియు మరుధూరి నరసింహాచార్యులు గారి సంయోజకత్వంలో ఏడు రోజులు 14 కేంద్రాలలో ఈ బృహత్తర కార్యక్రమమును నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా రేపు అనగా 26.08.2026 వ తేదీన మన విశాఖ నగరంలో స్థానిక బి వి కే కళాశాల ద్వారకా నగర్ అందు అత్యంత ఘనంగా సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయములో కంఠస్థ పోటీలను, కళాశాల విద్యార్థులకు విశ్వ గురువైన “భారతదేశంలో సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత “అనే అంశముపై వ్యాసరచన పోటీలను నిర్వహించాము. విజేతలకు పోటీలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి తుషిత గారు,శ్రీ జి కృష్ణమూర్తి గారు,అప్పల, విశాఖపట్నం,మరియు కార్యనిర్వాహక వర్గం…విశాఖ సంస్కృత సప్తాహ సమన్వయకర్త,శ్రీమతి పేరాల హరిప్రియ వరలక్ష్మిమరియు శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు శ్రీ వేదుల రామకృష్ణ శర్మ గారు పాల్గొన్నారు
August 25, 2026
Vizagvision Visakhapatnam:విశాఖలో ముగిసిన విద్యాభారతి అఖిలభారత సెకండరీ స్థాయి కార్యశాల – అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సెకండరీ స్థాయి విద్యాపరిషత్ అఖిలభారత కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 23, 24, 25 తేదీలలో నగరంలోని విశాలాక్షీనగర్ B.V.K కళాశాలలో ఈ కార్యశాల జరిగింది.ఈ కార్యశాలలో దేశవ్యాప్తంగా 55 మంది ప్రాంత, క్షేత్ర ప్రముఖులు పాల్గొన్నారు.విద్యాభారతి అఖిలభారత సంఘటనా కార్యదర్శి శ్రీ గోవింద్ చంద్ర మహంత, ప్రధాన కార్యదర్శి శ్రీ దేశ్ రాజ్ శర్మ, సహ సంఘటనా కార్యదర్శి శ్రీ శ్రీరామ్ ఆరావ్ కార్ పాల్గొని సెకండరీ ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా NEP అమలు, కౌశల్ వికాస్ తరగతుల ప్రారంభం, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, విద్యారంగ సవాళ్లు-పరిష్కారాలు, విద్యార్థులలో కమ్యూనికేటివ్ స్కిల్స్ అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యశాల సెకండరీ స్థాయి అఖిలభారత ప్రముఖ్ శ్రీ రాజీవ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ఉపాధ్యక్షులు ఆచార్య శ్రీ గొల్లపల్లి నాగేశ్వరరావు, ముగింపు కార్యక్రమంలో ఏపీ సంఘటనా కార్యదర్శి శ్రీ కన్నా భాస్కర్, ప్రాంత కార్యకారిణి సభ్యురాలు శ్రీమతి బి. ధరణిప్రియ పాల్గొన్నారు.
August 25, 2026
Isha Foundation Adiyogi statue Mysore Karnataka #vizagvision #ytshots #news
August 24, 2026
Vizagvision Visakhaptnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నుంచి ఆరు రోజులు పాటు సంగీత ,నృత్య ,నాటక ఉత్సవాలు జరుపుతున్నాము .ఈరోజు సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత పల్లవి చక్రవర్తి బిరుదంతురాలు సంగీత కళాభారతి బిరుదాంకితురాలు అయిన విద్వన్మని డాక్టర్ పంతుల రమ కర్ణాటక గాత్ర సంగీత కచేరి జరిగింది. కచేరీ ప్రారంభానికి ముందుగా అధ్యక్షులు MSN రాజు ,కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ , ట్రస్టీలు అన్నంరాజు మూర్తి,రమ గోపాల్ నేటి అతిధులు రాఘవేంద్రరావు దశపల్ల చైర్మన్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు అధ్యక్షులు మాట్లాడుతూ గొప్ప విద్వాంసుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, కళలని పోషించడానికి కళాభారతి కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ 40 వసంతాల ఉత్సవాలు జరుపుకోవడం అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ట్రైబల్ కళాకారులు తే కార్యక్రమం నిర్వహించాలని ప్రోత్సహించాలని సూచించారు. కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నేటి కళాకారిని విశాఖ వాస్తవ్యురాలు వారి అద్భుత గాత్రం ద్వారా సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ విశాఖకే పేరు తెచ్చిన గొప్ప కళాకారుని డాక్టర్ పంతుల రమ అని కొనియాడారు. వారికి సహకారంగా వారి భర్త ప్రముఖ వయోలిన్ విద్వాంసులు MSN మూర్తి అత్యంత ఉన్నత స్థాయిలో సహకరించారు. మృదంగంపై సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ కె వైద్యనాథన్ చెన్నై అలాగే కంజీరాపై రాజా గణేష్ TRICHI , అద్భుతమైన సహకారం అందించి కచేరీ ద్విగినేకృతం చేశారు. తన్యావర్తనల్లో పోటీపడి అద్భుతమైన లైవ్ విన్యాసం చేసి శ్రోతల ప్రశంసలను అందుకున్నారునేటి కచేరీలో ముందుగా శ్రీ విఘ్నరాజం భజే – గంభీరనాట – ఖండ చాపు ఊతుక్కాడ్ వెంకట సుబ్బయ్యర్ వారి కీర్తన గానం చేసి వినాయకుడి ఆశీస్సులు తీసుకొని తర్వాత అంశం అమ్మవారి మీద శ్రీ కమలాంబికే అంటూ – శ్రీ రాగంలో – ఖండ ఏక తాళంలో ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి శ్రావ్యంగా పాడారు. తర్వాత అంశం పరమేశ్వరుడిపై శంకర శ్రీ గిరి అంటూ – హంసానంది రాగం లో, ఆది తాళంతో స్వాతి తిరునాళ్ వారి కృతి తరువాత అంశం కొలువైయున్నాడే- భైరవి- ఆది- త్యాగరాజు స్వామి వారి కృతి గానం చేసేరు. చందమామను- యోగి నారేయణతరువాత రాగం తానం పల్లవి- కదనకుతూహలం రాగంలో – త్రిశ్ర గతి ఆది తాళం2 కళలు- పంతుల రమ గానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది హాలు నిండిన ప్రేక్షకులు వారి కరతాల ధ్వనులతో కళాకారులను అభినందించారు .కార్యక్రమం అనంతరం అందరికీ భోజన రూపేనా ప్రసాద వితరణ జరిగింది. చివరగా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఈ ఆరు రోజుల ఉత్సవాలలో రెండవ రోజు అయిన రేపు సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారథ్యంలో జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక నాటకం 60 మంది కళాకారులతో విజయవాడ నుంచి వచ్చి ప్రదర్శించబోతున్నారని అందరూ అధికంగా వచ్చి చూసి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు.శ్రీ పంతులు నరసింగరావు కార్యక్రమాన్ని నిర్వహించారు . డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ కార్యక్రమ సమీక్ష చేశారు.
August 23, 2026
News
విశాఖలో పలుచోట్ల కురుస్తున్న చిరు జల్లులు #vizagvision #ytshots #news
August 23, 2026
News
kavadi Yatra Marwari Yuva Manch #vizagvision #ytshots
August 23, 2026
News
Sunday On Cycle Celebrating Brics Friendship RK Beach Visakhapatnam Vizag Vision
August 23, 2026
News
Kavad Yatra 3,000 devotees Marwari Yuva Manch in Visakhapatnam Vizag Vision
August 23, 2026
Uncategorized
Vizagvision:వెస్ట్రన్ DFCపై తొలి డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలుమార్గం: JNPT ముంబై నుంచి వడోదర వరకు – 422 కి.మీ.లోడ్: 360 TEUsరైలు నిర్మాణం: రెండు రేక్లను కలిపి నడిపించారుకంటైనర్లు: ఒక్కో రేక్లో 45+1 కంటైనర్లుమొత్తం బరువు: 3,922 టన్నులుJNPT ముంబై నుంచి తొలి డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలును నడిపిన భారతీయ రైల్వేవడోదర డివిజన్లోని వర్నామా CONCOR GCT టెర్మినల్కు 422 కి.మీ. దూరం వరకు 360 TEUs కంటైనర్ల రవాణాభారతీయ రైల్వే 21.08.2026న ఒక కీలకమైన ఆపరేషనల్ మైలురాయిని సాధించింది. JNPT ముంబై నుంచి వడోదర డివిజన్లోని వర్నామా వద్ద ఉన్న CONCOR GCT టెర్మినల్కు 360 TEUs కంటైనర్లతో కూడిన తొలి డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలును విజయవంతంగా నడిపింది.ఈ లాంగ్-హాల్ రైలు సుమారు 422 కి.మీ. దూరాన్ని ప్రయాణించింది. ఈ రైలు 21.08.2026న 19:00 గంటలకు JNPT నుంచి బయలుదేరింది.ఈ లాంగ్-హాల్ రైలు రెండు డబుల్-స్టాక్ రేక్లతో రూపొందించబడింది:ముందువరుస రేక్: JNPT–వడోదర | లోడ్: 45+1 కంటైనర్లు | లోకో నం.: 60311 | బరువు: 1,817 టన్నులువెనుక వరుస రేక్: JNPT–వడోదర | లోడ్: 45+1 కంటైనర్లు | లోకో నం.: 24690 | బరువు: 2,105 టన్నులుఈ రెండు రేక్లు కలిపి మొత్తం 360 TEUs కంటైనర్లను రవాణా చేశాయి. ఒకే లాంగ్-హాల్ రైలు ద్వారా భారీ పరిమాణంలో కంటైనరైజ్డ్ సరుకులను సమర్థవంతంగా రవాణా చేయగల భారతీయ రైల్వే సామర్థ్యాన్ని ఇది చాటిచెప్పింది.డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైళ్ల ప్రయోజనాలుటెర్మినల్ రద్దీ తగ్గింపు:ఒకే రైలులో ఎక్కువ సంఖ్యలో కంటైనర్లను రవాణా చేయడం ద్వారా పోర్టులు, టెర్మినల్స్లో కంటైనర్లు నిలిచే సమయం తగ్గుతుంది. తద్వారా టెర్మినల్స్లో రద్దీ తగ్గడంతో పాటు కంటైనర్లను వేగంగా తరలించేందుకు వీలవుతుంది.రోలింగ్ స్టాక్ అవసరం తగ్గింపు:డబుల్-స్టాక్ విధానంలో ఒకే రైలు ద్వారా ఎక్కువ కంటైనర్లను రవాణా చేయవచ్చు. దీంతో సమాన పరిమాణంలో సరుకును రవాణా చేయడానికి అవసరమైన లోకోమోటివ్లు, కంటైనర్ ఫ్లాట్ వ్యాగన్ల సంఖ్యను తగ్గించవచ్చు.రూట్ సామర్థ్యాన్ని మెరుగ్గా వినియోగించడం:ఒకే రైలులో ఎక్కువ కంటైనర్లను రవాణా చేయడం ద్వారా అదే పరిమాణంలో సరుకును తరలించేందుకు అవసరమైన రైళ్ల రాకపోకల సంఖ్య తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న రైలు మార్గ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.రవాణా సమయం తగ్గింపు:లాంగ్-హాల్ కంటైనర్ రైళ్ల ద్వారా కంటైనర్లను వేగంగా తరలించి గమ్యస్థానాలకు చేరవేయవచ్చు. తద్వారా సరుకు రవాణాకు పట్టే మొత్తం సమయం తగ్గుతుంది.అధిక సరుకు రవాణా సామర్థ్యం:ఒకే రైలు ప్రయాణంలో అధిక సంఖ్యలో కంటైనర్లను రవాణా చేయడం ద్వారా JNPTతో పాటు ఇతర సరుకు రవాణా టెర్మినల్స్ నుంచి కంటైనర్లను వేగంగా తరలించవచ్చు. అదే సమయంలో మొత్తం రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది.హరిత, సుస్థిర సరుకు రవాణాకు ప్రోత్సాహంఈ రైలు నిర్వహణ భారతీయ రైల్వేలు హరిత, సుస్థిర సరుకు రవాణాకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా ప్రతిబింబిస్తుంది. విద్యుత్తో నడిచే ఈ రైలు ద్వారా డీజిల్ ఆధారిత రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు.ఒక డబుల్-స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు, రోడ్డు మార్గం ద్వారా రవాణా చేయడానికి పెద్ద సంఖ్యలో ట్రక్కులు అవసరమయ్యేంత సరుకును ఒకేసారి తరలించగలదు. దీనివల్ల డీజిల్ వినియోగం, రహదారులపై రద్దీ, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, అలాగే సరుకు రవాణా ద్వారా ఏర్పడే మొత్తం కార్బన్ ఫుట్ప్రింట్ తగ్గుతాయి.
August 22, 2026
Uncategorized
Vizagvision:
August 22, 2026
Uncategorized
Vizagvision Visakhapatnam:
August 22, 2026
News
TOD Tariff Policy for Commercial Solar Consumers AP Solar Integrators Welfare Association
August 22, 2026
News
Night Time Visuals Alluri Sitarama Raju International Airport Bhogapuram Vizag Vision
August 21, 2026
News
10 లక్షల రూపాయలతో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికీ అలంకరణ శ్రీ ఆదిశక్తి నాగదేవి ఆలయం బక్కన్న పాలెం
August 21, 2026
News
లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా శ్రావణ మాసం రెండవ శుక్రవారం సింహాచలం Visakhapatnam Vizagvision
August 21, 2026
News
ఆకాష్ టాలెంట్ హంట్ పరీక్ష ద్వారా 2.5 కోట్ల స్కాలర్షిప్ లు in Visakhapatnam Vizag Vision
August 20, 2026
News
DSCకి అర్థం కూడా తెలియదు..APPSC అంటే ఏంటో తెలియదు జగన్ కి… #vizagvision #ytshots
August 20, 2026
Uncategorized
Vizagvision:
August 19, 2026
Editors' Picks
Vizagvision :INDIAN NAVY SET TO COMMISSION SECOND INDIGENOUS DIVING SUPPORT VESSEL ‘ _NIPUN_’The Indian Navy is set to commission _Nipun_ , the second Diving Support Vessel (DSV) of the Nistar-Class, on 31 Aug 2026 at Naval Dockyard, Mumbai. The induction of the specialised vessel will mark an important addition to the Navy’s deep-sea diving and underwater support capabilities and herald the beginning of a new chapter in the ship’s journey from construction to operational service. Indigenously designed and constructed by Hindustan Shipyard Limited (HSL), Visakhapatnam,_Nipun_ represents a significant milestone in India’s pursuit of self-reliance in defence shipbuilding. The vessel was delivered to the Indian Navy on 30 Jul 2026, following completion of an extensive programme of outfitting and trials._Nipun_ is a purpose-built platform designed to support a wide spectrum of diving and underwater operations . The ship is equipped with modern diving systems and underwater intervention capabilities , enabling sustained support to divers operating in demanding conditions at sea . It will also augment the Indian Navy’s capability to support submarine rescue operations.The ship incorporates modern systems for navigation, platform management and precise station keeping, complemented by specialised facilities for diving, underwater intervention and medical support. These capabilities enable _Nipun_ to function as an integrated platform for complex operations beneath the surface.The forthcoming commissioning of _Nipun_ will further strengthen the Indian Navy’s ability to undertake specialised diving and underwater missions across India’s maritime areas of interest. The induction of this indigenously built platform also reflects the growing capability of the country’s shipbuilding ecosystem to deliver technologically advanced and specialised vessels in support of the Navy’s operational requirements.*About the Crest*The crest embodies the ship’s primary role as a Diving Support Vessel and symbolises the courage, endurance and professional excellence associated with deep-sea diving.The whale, renowned for its ability to dive to great depths and remain submerged for extended durations, signifies endurance, longevity and sustained operations in the depths of the ocean. It aptly represents the ship’s capability to support prolonged diving operations in the challenging deep-sea environment.The modern diving helmet represents the diver at the core of the ship’s mission and signifies the advanced diving systems and life-support capabilities provided by the vessel. It reflects the ship’s role in enabling divers to operate safely and effectively at great depths.Together, the whale and the diving helmet portray Nipun as a platform dedicated to taking the diver into the depths, sustaining him there, and bringing him back safely, while exemplifying the ship’s ethos of skill, endurance and professionalism.
Vizahvision Visakhapatnam:భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, ఆర్ష విద్యా విజ్ఞాన వైభవానికి ఆలవాలమైన భారతదేశము ప్రపంచ దేశాలకు తన వేద విజ్ఞాన సర్వస్వముతోను, రామాయణ భారత భాగవతాది కావ్యాలతోనూ మార్గదర్శిగా, విశ్వ గురువుగా సంస్కృత భాష వెలుగుందుతోంది. అటువంటి సంస్కృత భాష ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే “హయగ్రీవ జయంతి “ని సంస్కృత భాషా దినోత్సవం గా ఎన్నో సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం.ఈ సంవత్సరం సంస్కృత భాషా దినోత్సవమును మరింత వైభవముగా, విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర మంతట సంస్కృత సప్తాహ మహోత్సవమును నిర్వహిస్తున్నారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగు మరియు సంస్కృత అకాడమీ తరపున చైర్మన్ శ్రీ విల్సన్ శరత్ చంద్ర గారి నాయకత్వంలో శ్రీ పి టి జీ వి రంగాచారి గారు మరియు మరుధూరి నరసింహాచార్యులు గారి సంయోజకత్వంలో ఏడు రోజులు 14 కేంద్రాలలో ఈ బృహత్తర కార్యక్రమమును నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా రేపు అనగా 26.08.2026 వ తేదీన మన విశాఖ నగరంలో స్థానిక బి వి కే కళాశాల ద్వారకా నగర్ అందు అత్యంత ఘనంగా సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయములో కంఠస్థ పోటీలను, కళాశాల విద్యార్థులకు విశ్వ గురువైన “భారతదేశంలో సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత “అనే అంశముపై వ్యాసరచన పోటీలను నిర్వహించాము. విజేతలకు పోటీలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి తుషిత గారు,శ్రీ జి కృష్ణమూర్తి గారు,అప్పల, విశాఖపట్నం,మరియు కార్యనిర్వాహక వర్గం…విశాఖ సంస్కృత సప్తాహ సమన్వయకర్త,శ్రీమతి పేరాల హరిప్రియ వరలక్ష్మిమరియు శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు శ్రీ వేదుల రామకృష్ణ శర్మ గారు పాల్గొన్నారు
Vizagvision Visakhapatnam:విశాఖలో ముగిసిన విద్యాభారతి అఖిలభారత సెకండరీ స్థాయి కార్యశాల – అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సెకండరీ స్థాయి విద్యాపరిషత్ అఖిలభారత కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 23, 24, 25 తేదీలలో నగరంలోని విశాలాక్షీనగర్ B.V.K కళాశాలలో ఈ కార్యశాల జరిగింది.ఈ కార్యశాలలో దేశవ్యాప్తంగా 55 మంది ప్రాంత, క్షేత్ర ప్రముఖులు పాల్గొన్నారు.విద్యాభారతి అఖిలభారత సంఘటనా కార్యదర్శి శ్రీ గోవింద్ చంద్ర మహంత, ప్రధాన కార్యదర్శి శ్రీ దేశ్ రాజ్ శర్మ, సహ సంఘటనా కార్యదర్శి శ్రీ శ్రీరామ్ ఆరావ్ కార్ పాల్గొని సెకండరీ ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా NEP అమలు, కౌశల్ వికాస్ తరగతుల ప్రారంభం, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, విద్యారంగ సవాళ్లు-పరిష్కారాలు, విద్యార్థులలో కమ్యూనికేటివ్ స్కిల్స్ అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యశాల సెకండరీ స్థాయి అఖిలభారత ప్రముఖ్ శ్రీ రాజీవ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ఉపాధ్యక్షులు ఆచార్య శ్రీ గొల్లపల్లి నాగేశ్వరరావు, ముగింపు కార్యక్రమంలో ఏపీ సంఘటనా కార్యదర్శి శ్రీ కన్నా భాస్కర్, ప్రాంత కార్యకారిణి సభ్యురాలు శ్రీమతి బి. ధరణిప్రియ పాల్గొన్నారు.
Isha Foundation Adiyogi statue Mysore Karnataka #vizagvision #ytshots #news
Vizagvision Visakhaptnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నుంచి ఆరు రోజులు పాటు సంగీత ,నృత్య ,నాటక ఉత్సవాలు జరుపుతున్నాము .ఈరోజు సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత పల్లవి చక్రవర్తి బిరుదంతురాలు సంగీత కళాభారతి బిరుదాంకితురాలు అయిన విద్వన్మని డాక్టర్ పంతుల రమ కర్ణాటక గాత్ర సంగీత కచేరి జరిగింది. కచేరీ ప్రారంభానికి ముందుగా అధ్యక్షులు MSN రాజు ,కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ , ట్రస్టీలు అన్నంరాజు మూర్తి,రమ గోపాల్ నేటి అతిధులు రాఘవేంద్రరావు దశపల్ల చైర్మన్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు అధ్యక్షులు మాట్లాడుతూ గొప్ప విద్వాంసుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, కళలని పోషించడానికి కళాభారతి కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ 40 వసంతాల ఉత్సవాలు జరుపుకోవడం అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ట్రైబల్ కళాకారులు తే కార్యక్రమం నిర్వహించాలని ప్రోత్సహించాలని సూచించారు. కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నేటి కళాకారిని విశాఖ వాస్తవ్యురాలు వారి అద్భుత గాత్రం ద్వారా సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ విశాఖకే పేరు తెచ్చిన గొప్ప కళాకారుని డాక్టర్ పంతుల రమ అని కొనియాడారు. వారికి సహకారంగా వారి భర్త ప్రముఖ వయోలిన్ విద్వాంసులు MSN మూర్తి అత్యంత ఉన్నత స్థాయిలో సహకరించారు. మృదంగంపై సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ కె వైద్యనాథన్ చెన్నై అలాగే కంజీరాపై రాజా గణేష్ TRICHI , అద్భుతమైన సహకారం అందించి కచేరీ ద్విగినేకృతం చేశారు. తన్యావర్తనల్లో పోటీపడి అద్భుతమైన లైవ్ విన్యాసం చేసి శ్రోతల ప్రశంసలను అందుకున్నారునేటి కచేరీలో ముందుగా శ్రీ విఘ్నరాజం భజే – గంభీరనాట – ఖండ చాపు ఊతుక్కాడ్ వెంకట సుబ్బయ్యర్ వారి కీర్తన గానం చేసి వినాయకుడి ఆశీస్సులు తీసుకొని తర్వాత అంశం అమ్మవారి మీద శ్రీ కమలాంబికే అంటూ – శ్రీ రాగంలో – ఖండ ఏక తాళంలో ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి శ్రావ్యంగా పాడారు. తర్వాత అంశం పరమేశ్వరుడిపై శంకర శ్రీ గిరి అంటూ – హంసానంది రాగం లో, ఆది తాళంతో స్వాతి తిరునాళ్ వారి కృతి తరువాత అంశం కొలువైయున్నాడే- భైరవి- ఆది- త్యాగరాజు స్వామి వారి కృతి గానం చేసేరు. చందమామను- యోగి నారేయణతరువాత రాగం తానం పల్లవి- కదనకుతూహలం రాగంలో – త్రిశ్ర గతి ఆది తాళం2 కళలు- పంతుల రమ గానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది హాలు నిండిన ప్రేక్షకులు వారి కరతాల ధ్వనులతో కళాకారులను అభినందించారు .కార్యక్రమం అనంతరం అందరికీ భోజన రూపేనా ప్రసాద వితరణ జరిగింది. చివరగా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఈ ఆరు రోజుల ఉత్సవాలలో రెండవ రోజు అయిన రేపు సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారథ్యంలో జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక నాటకం 60 మంది కళాకారులతో విజయవాడ నుంచి వచ్చి ప్రదర్శించబోతున్నారని అందరూ అధికంగా వచ్చి చూసి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు.శ్రీ పంతులు నరసింగరావు కార్యక్రమాన్ని నిర్వహించారు . డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ కార్యక్రమ సమీక్ష చేశారు.
విశాఖలో పలుచోట్ల కురుస్తున్న చిరు జల్లులు #vizagvision #ytshots #news
Opinions
Vizagvision :INDIAN NAVY SET TO COMMISSION SECOND INDIGENOUS DIVING SUPPORT VESSEL ‘ _NIPUN_’The Indian Navy is set to commission _Nipun_ , the second Diving Support Vessel (DSV) of the Nistar-Class, on 31 Aug 2026 at Naval Dockyard, Mumbai. The induction of the specialised vessel will mark an important addition to the Navy’s deep-sea diving and underwater support capabilities and herald the beginning of a new chapter in the ship’s journey from construction to operational service. Indigenously designed and constructed by Hindustan Shipyard Limited (HSL), Visakhapatnam,_Nipun_ represents a significant milestone in India’s pursuit of self-reliance in defence shipbuilding. The vessel was delivered to the Indian Navy on 30 Jul 2026, following completion of an extensive programme of outfitting and trials._Nipun_ is a purpose-built platform designed to support a wide spectrum of diving and underwater operations . The ship is equipped with modern diving systems and underwater intervention capabilities , enabling sustained support to divers operating in demanding conditions at sea . It will also augment the Indian Navy’s capability to support submarine rescue operations.The ship incorporates modern systems for navigation, platform management and precise station keeping, complemented by specialised facilities for diving, underwater intervention and medical support. These capabilities enable _Nipun_ to function as an integrated platform for complex operations beneath the surface.The forthcoming commissioning of _Nipun_ will further strengthen the Indian Navy’s ability to undertake specialised diving and underwater missions across India’s maritime areas of interest. The induction of this indigenously built platform also reflects the growing capability of the country’s shipbuilding ecosystem to deliver technologically advanced and specialised vessels in support of the Navy’s operational requirements.*About the Crest*The crest embodies the ship’s primary role as a Diving Support Vessel and symbolises the courage, endurance and professional excellence associated with deep-sea diving.The whale, renowned for its ability to dive to great depths and remain submerged for extended durations, signifies endurance, longevity and sustained operations in the depths of the ocean. It aptly represents the ship’s capability to support prolonged diving operations in the challenging deep-sea environment.The modern diving helmet represents the diver at the core of the ship’s mission and signifies the advanced diving systems and life-support capabilities provided by the vessel. It reflects the ship’s role in enabling divers to operate safely and effectively at great depths.Together, the whale and the diving helmet portray Nipun as a platform dedicated to taking the diver into the depths, sustaining him there, and bringing him back safely, while exemplifying the ship’s ethos of skill, endurance and professionalism.
Vizahvision Visakhapatnam:భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, ఆర్ష విద్యా విజ్ఞాన వైభవానికి ఆలవాలమైన భారతదేశము ప్రపంచ దేశాలకు తన వేద విజ్ఞాన సర్వస్వముతోను, రామాయణ భారత భాగవతాది కావ్యాలతోనూ మార్గదర్శిగా, విశ్వ గురువుగా సంస్కృత భాష వెలుగుందుతోంది. అటువంటి సంస్కృత భాష ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే “హయగ్రీవ జయంతి “ని సంస్కృత భాషా దినోత్సవం గా ఎన్నో సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం.ఈ సంవత్సరం సంస్కృత భాషా దినోత్సవమును మరింత వైభవముగా, విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర మంతట సంస్కృత సప్తాహ మహోత్సవమును నిర్వహిస్తున్నారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగు మరియు సంస్కృత అకాడమీ తరపున చైర్మన్ శ్రీ విల్సన్ శరత్ చంద్ర గారి నాయకత్వంలో శ్రీ పి టి జీ వి రంగాచారి గారు మరియు మరుధూరి నరసింహాచార్యులు గారి సంయోజకత్వంలో ఏడు రోజులు 14 కేంద్రాలలో ఈ బృహత్తర కార్యక్రమమును నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా రేపు అనగా 26.08.2026 వ తేదీన మన విశాఖ నగరంలో స్థానిక బి వి కే కళాశాల ద్వారకా నగర్ అందు అత్యంత ఘనంగా సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయములో కంఠస్థ పోటీలను, కళాశాల విద్యార్థులకు విశ్వ గురువైన “భారతదేశంలో సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత “అనే అంశముపై వ్యాసరచన పోటీలను నిర్వహించాము. విజేతలకు పోటీలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి తుషిత గారు,శ్రీ జి కృష్ణమూర్తి గారు,అప్పల, విశాఖపట్నం,మరియు కార్యనిర్వాహక వర్గం…విశాఖ సంస్కృత సప్తాహ సమన్వయకర్త,శ్రీమతి పేరాల హరిప్రియ వరలక్ష్మిమరియు శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు శ్రీ వేదుల రామకృష్ణ శర్మ గారు పాల్గొన్నారు
Vizagvision Visakhapatnam:విశాఖలో ముగిసిన విద్యాభారతి అఖిలభారత సెకండరీ స్థాయి కార్యశాల – అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సెకండరీ స్థాయి విద్యాపరిషత్ అఖిలభారత కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 23, 24, 25 తేదీలలో నగరంలోని విశాలాక్షీనగర్ B.V.K కళాశాలలో ఈ కార్యశాల జరిగింది.ఈ కార్యశాలలో దేశవ్యాప్తంగా 55 మంది ప్రాంత, క్షేత్ర ప్రముఖులు పాల్గొన్నారు.విద్యాభారతి అఖిలభారత సంఘటనా కార్యదర్శి శ్రీ గోవింద్ చంద్ర మహంత, ప్రధాన కార్యదర్శి శ్రీ దేశ్ రాజ్ శర్మ, సహ సంఘటనా కార్యదర్శి శ్రీ శ్రీరామ్ ఆరావ్ కార్ పాల్గొని సెకండరీ ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా NEP అమలు, కౌశల్ వికాస్ తరగతుల ప్రారంభం, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, విద్యారంగ సవాళ్లు-పరిష్కారాలు, విద్యార్థులలో కమ్యూనికేటివ్ స్కిల్స్ అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యశాల సెకండరీ స్థాయి అఖిలభారత ప్రముఖ్ శ్రీ రాజీవ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ఉపాధ్యక్షులు ఆచార్య శ్రీ గొల్లపల్లి నాగేశ్వరరావు, ముగింపు కార్యక్రమంలో ఏపీ సంఘటనా కార్యదర్శి శ్రీ కన్నా భాస్కర్, ప్రాంత కార్యకారిణి సభ్యురాలు శ్రీమతి బి. ధరణిప్రియ పాల్గొన్నారు.
Isha Foundation Adiyogi statue Mysore Karnataka #vizagvision #ytshots #news
Get the best of Modern News delivered to your inbox
Business
View All
Vizagvision :INDIAN NAVY SET TO COMMISSION SECOND INDIGENOUS DIVING SUPPORT VESSEL ‘ _NIPUN_’The Indian Navy is set to commission _Nipun_ , the second Diving Support Vessel (DSV) of the Nistar-Class, on 31 Aug 2026 at Naval Dockyard, Mumbai. The induction of the specialised vessel will mark an important addition to the Navy’s deep-sea diving and underwater support capabilities and herald the beginning of a new chapter in the ship’s journey from construction to operational service. Indigenously designed and constructed by Hindustan Shipyard Limited (HSL), Visakhapatnam,_Nipun_ represents a significant milestone in India’s pursuit of self-reliance in defence shipbuilding. The vessel was delivered to the Indian Navy on 30 Jul 2026, following completion of an extensive programme of outfitting and trials._Nipun_ is a purpose-built platform designed to support a wide spectrum of diving and underwater operations . The ship is equipped with modern diving systems and underwater intervention capabilities , enabling sustained support to divers operating in demanding conditions at sea . It will also augment the Indian Navy’s capability to support submarine rescue operations.The ship incorporates modern systems for navigation, platform management and precise station keeping, complemented by specialised facilities for diving, underwater intervention and medical support. These capabilities enable _Nipun_ to function as an integrated platform for complex operations beneath the surface.The forthcoming commissioning of _Nipun_ will further strengthen the Indian Navy’s ability to undertake specialised diving and underwater missions across India’s maritime areas of interest. The induction of this indigenously built platform also reflects the growing capability of the country’s shipbuilding ecosystem to deliver technologically advanced and specialised vessels in support of the Navy’s operational requirements.*About the Crest*The crest embodies the ship’s primary role as a Diving Support Vessel and symbolises the courage, endurance and professional excellence associated with deep-sea diving.The whale, renowned for its ability to dive to great depths and remain submerged for extended durations, signifies endurance, longevity and sustained operations in the depths of the ocean. It aptly represents the ship’s capability to support prolonged diving operations in the challenging deep-sea environment.The modern diving helmet represents the diver at the core of the ship’s mission and signifies the advanced diving systems and life-support capabilities provided by the vessel. It reflects the ship’s role in enabling divers to operate safely and effectively at great depths.Together, the whale and the diving helmet portray Nipun as a platform dedicated to taking the diver into the depths, sustaining him there, and bringing him back safely, while exemplifying the ship’s ethos of skill, endurance and professionalism.
by
Deva Trinadh Rao
August 25, 2026
by
Deva Trinadh Rao
Vizahvision Visakhapatnam:భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, ఆర్ష విద్యా విజ్ఞాన వైభవానికి ఆలవాలమైన భారతదేశము ప్రపంచ దేశాలకు తన వేద విజ్ఞాన సర్వస్వముతోను, రామాయణ భారత భాగవతాది కావ్యాలతోనూ మార్గదర్శిగా, విశ్వ గురువుగా సంస్కృత భాష వెలుగుందుతోంది. అటువంటి సంస్కృత భాష ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే “హయగ్రీవ జయంతి “ని సంస్కృత భాషా దినోత్సవం గా ఎన్నో సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం.ఈ సంవత్సరం సంస్కృత భాషా దినోత్సవమును మరింత వైభవముగా, విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర మంతట సంస్కృత సప్తాహ మహోత్సవమును నిర్వహిస్తున్నారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగు మరియు సంస్కృత అకాడమీ తరపున చైర్మన్ శ్రీ విల్సన్ శరత్ చంద్ర గారి నాయకత్వంలో శ్రీ పి టి జీ వి రంగాచారి గారు మరియు మరుధూరి నరసింహాచార్యులు గారి సంయోజకత్వంలో ఏడు రోజులు 14 కేంద్రాలలో ఈ బృహత్తర కార్యక్రమమును నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా రేపు అనగా 26.08.2026 వ తేదీన మన విశాఖ నగరంలో స్థానిక బి వి కే కళాశాల ద్వారకా నగర్ అందు అత్యంత ఘనంగా సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయములో కంఠస్థ పోటీలను, కళాశాల విద్యార్థులకు విశ్వ గురువైన “భారతదేశంలో సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత “అనే అంశముపై వ్యాసరచన పోటీలను నిర్వహించాము. విజేతలకు పోటీలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి తుషిత గారు,శ్రీ జి కృష్ణమూర్తి గారు,అప్పల, విశాఖపట్నం,మరియు కార్యనిర్వాహక వర్గం…విశాఖ సంస్కృత సప్తాహ సమన్వయకర్త,శ్రీమతి పేరాల హరిప్రియ వరలక్ష్మిమరియు శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు శ్రీ వేదుల రామకృష్ణ శర్మ గారు పాల్గొన్నారు
August 25, 2026
by
Deva Trinadh Rao
Vizagvision Visakhapatnam:విశాఖలో ముగిసిన విద్యాభారతి అఖిలభారత సెకండరీ స్థాయి కార్యశాల – అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సెకండరీ స్థాయి విద్యాపరిషత్ అఖిలభారత కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 23, 24, 25 తేదీలలో నగరంలోని విశాలాక్షీనగర్ B.V.K కళాశాలలో ఈ కార్యశాల జరిగింది.ఈ కార్యశాలలో దేశవ్యాప్తంగా 55 మంది ప్రాంత, క్షేత్ర ప్రముఖులు పాల్గొన్నారు.విద్యాభారతి అఖిలభారత సంఘటనా కార్యదర్శి శ్రీ గోవింద్ చంద్ర మహంత, ప్రధాన కార్యదర్శి శ్రీ దేశ్ రాజ్ శర్మ, సహ సంఘటనా కార్యదర్శి శ్రీ శ్రీరామ్ ఆరావ్ కార్ పాల్గొని సెకండరీ ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా NEP అమలు, కౌశల్ వికాస్ తరగతుల ప్రారంభం, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, విద్యారంగ సవాళ్లు-పరిష్కారాలు, విద్యార్థులలో కమ్యూనికేటివ్ స్కిల్స్ అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యశాల సెకండరీ స్థాయి అఖిలభారత ప్రముఖ్ శ్రీ రాజీవ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ఉపాధ్యక్షులు ఆచార్య శ్రీ గొల్లపల్లి నాగేశ్వరరావు, ముగింపు కార్యక్రమంలో ఏపీ సంఘటనా కార్యదర్శి శ్రీ కన్నా భాస్కర్, ప్రాంత కార్యకారిణి సభ్యురాలు శ్రీమతి బి. ధరణిప్రియ పాల్గొన్నారు.
August 25, 2026
by
Deva Trinadh Rao
Isha Foundation Adiyogi statue Mysore Karnataka #vizagvision #ytshots #news
August 24, 2026
by
kishore226226@gmail.com
Vizagvision Visakhaptnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నుంచి ఆరు రోజులు పాటు సంగీత ,నృత్య ,నాటక ఉత్సవాలు జరుపుతున్నాము .ఈరోజు సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత పల్లవి చక్రవర్తి బిరుదంతురాలు సంగీత కళాభారతి బిరుదాంకితురాలు అయిన విద్వన్మని డాక్టర్ పంతుల రమ కర్ణాటక గాత్ర సంగీత కచేరి జరిగింది. కచేరీ ప్రారంభానికి ముందుగా అధ్యక్షులు MSN రాజు ,కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ , ట్రస్టీలు అన్నంరాజు మూర్తి,రమ గోపాల్ నేటి అతిధులు రాఘవేంద్రరావు దశపల్ల చైర్మన్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు అధ్యక్షులు మాట్లాడుతూ గొప్ప విద్వాంసుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, కళలని పోషించడానికి కళాభారతి కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ 40 వసంతాల ఉత్సవాలు జరుపుకోవడం అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ట్రైబల్ కళాకారులు తే కార్యక్రమం నిర్వహించాలని ప్రోత్సహించాలని సూచించారు. కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నేటి కళాకారిని విశాఖ వాస్తవ్యురాలు వారి అద్భుత గాత్రం ద్వారా సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ విశాఖకే పేరు తెచ్చిన గొప్ప కళాకారుని డాక్టర్ పంతుల రమ అని కొనియాడారు. వారికి సహకారంగా వారి భర్త ప్రముఖ వయోలిన్ విద్వాంసులు MSN మూర్తి అత్యంత ఉన్నత స్థాయిలో సహకరించారు. మృదంగంపై సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ కె వైద్యనాథన్ చెన్నై అలాగే కంజీరాపై రాజా గణేష్ TRICHI , అద్భుతమైన సహకారం అందించి కచేరీ ద్విగినేకృతం చేశారు. తన్యావర్తనల్లో పోటీపడి అద్భుతమైన లైవ్ విన్యాసం చేసి శ్రోతల ప్రశంసలను అందుకున్నారునేటి కచేరీలో ముందుగా శ్రీ విఘ్నరాజం భజే – గంభీరనాట – ఖండ చాపు ఊతుక్కాడ్ వెంకట సుబ్బయ్యర్ వారి కీర్తన గానం చేసి వినాయకుడి ఆశీస్సులు తీసుకొని తర్వాత అంశం అమ్మవారి మీద శ్రీ కమలాంబికే అంటూ – శ్రీ రాగంలో – ఖండ ఏక తాళంలో ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి శ్రావ్యంగా పాడారు. తర్వాత అంశం పరమేశ్వరుడిపై శంకర శ్రీ గిరి అంటూ – హంసానంది రాగం లో, ఆది తాళంతో స్వాతి తిరునాళ్ వారి కృతి తరువాత అంశం కొలువైయున్నాడే- భైరవి- ఆది- త్యాగరాజు స్వామి వారి కృతి గానం చేసేరు. చందమామను- యోగి నారేయణతరువాత రాగం తానం పల్లవి- కదనకుతూహలం రాగంలో – త్రిశ్ర గతి ఆది తాళం2 కళలు- పంతుల రమ గానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది హాలు నిండిన ప్రేక్షకులు వారి కరతాల ధ్వనులతో కళాకారులను అభినందించారు .కార్యక్రమం అనంతరం అందరికీ భోజన రూపేనా ప్రసాద వితరణ జరిగింది. చివరగా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఈ ఆరు రోజుల ఉత్సవాలలో రెండవ రోజు అయిన రేపు సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారథ్యంలో జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక నాటకం 60 మంది కళాకారులతో విజయవాడ నుంచి వచ్చి ప్రదర్శించబోతున్నారని అందరూ అధికంగా వచ్చి చూసి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు.శ్రీ పంతులు నరసింగరావు కార్యక్రమాన్ని నిర్వహించారు . డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ కార్యక్రమ సమీక్ష చేశారు.
August 23, 2026
by
Deva Trinadh Rao
విశాఖలో పలుచోట్ల కురుస్తున్న చిరు జల్లులు #vizagvision #ytshots #news
August 23, 2026
by
kishore226226@gmail.com
Lifestyle
View All
Uncategorized
Vizagvision :INDIAN NAVY SET TO COMMISSION SECOND INDIGENOUS DIVING SUPPORT VESSEL ‘ _NIPUN_’The Indian Navy is set to commission _Nipun_ , the second Diving Support Vessel (DSV) of the Nistar-Class, on 31 Aug 2026 at Naval Dockyard, Mumbai. The induction of the specialised vessel will mark an important addition to the Navy’s deep-sea diving and underwater support capabilities and herald the beginning of a new chapter in the ship’s journey from construction to operational service. Indigenously designed and constructed by Hindustan Shipyard Limited (HSL), Visakhapatnam,_Nipun_ represents a significant milestone in India’s pursuit of self-reliance in defence shipbuilding. The vessel was delivered to the Indian Navy on 30 Jul 2026, following completion of an extensive programme of outfitting and trials._Nipun_ is a purpose-built platform designed to support a wide spectrum of diving and underwater operations . The ship is equipped with modern diving systems and underwater intervention capabilities , enabling sustained support to divers operating in demanding conditions at sea . It will also augment the Indian Navy’s capability to support submarine rescue operations.The ship incorporates modern systems for navigation, platform management and precise station keeping, complemented by specialised facilities for diving, underwater intervention and medical support. These capabilities enable _Nipun_ to function as an integrated platform for complex operations beneath the surface.The forthcoming commissioning of _Nipun_ will further strengthen the Indian Navy’s ability to undertake specialised diving and underwater missions across India’s maritime areas of interest. The induction of this indigenously built platform also reflects the growing capability of the country’s shipbuilding ecosystem to deliver technologically advanced and specialised vessels in support of the Navy’s operational requirements.*About the Crest*The crest embodies the ship’s primary role as a Diving Support Vessel and symbolises the courage, endurance and professional excellence associated with deep-sea diving.The whale, renowned for its ability to dive to great depths and remain submerged for extended durations, signifies endurance, longevity and sustained operations in the depths of the ocean. It aptly represents the ship’s capability to support prolonged diving operations in the challenging deep-sea environment.The modern diving helmet represents the diver at the core of the ship’s mission and signifies the advanced diving systems and life-support capabilities provided by the vessel. It reflects the ship’s role in enabling divers to operate safely and effectively at great depths.Together, the whale and the diving helmet portray Nipun as a platform dedicated to taking the diver into the depths, sustaining him there, and bringing him back safely, while exemplifying the ship’s ethos of skill, endurance and professionalism.
August 25, 2026
Uncategorized
Vizahvision Visakhapatnam:భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, ఆర్ష విద్యా విజ్ఞాన వైభవానికి ఆలవాలమైన భారతదేశము ప్రపంచ దేశాలకు తన వేద విజ్ఞాన సర్వస్వముతోను, రామాయణ భారత భాగవతాది కావ్యాలతోనూ మార్గదర్శిగా, విశ్వ గురువుగా సంస్కృత భాష వెలుగుందుతోంది. అటువంటి సంస్కృత భాష ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే “హయగ్రీవ జయంతి “ని సంస్కృత భాషా దినోత్సవం గా ఎన్నో సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం.ఈ సంవత్సరం సంస్కృత భాషా దినోత్సవమును మరింత వైభవముగా, విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర మంతట సంస్కృత సప్తాహ మహోత్సవమును నిర్వహిస్తున్నారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగు మరియు సంస్కృత అకాడమీ తరపున చైర్మన్ శ్రీ విల్సన్ శరత్ చంద్ర గారి నాయకత్వంలో శ్రీ పి టి జీ వి రంగాచారి గారు మరియు మరుధూరి నరసింహాచార్యులు గారి సంయోజకత్వంలో ఏడు రోజులు 14 కేంద్రాలలో ఈ బృహత్తర కార్యక్రమమును నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా రేపు అనగా 26.08.2026 వ తేదీన మన విశాఖ నగరంలో స్థానిక బి వి కే కళాశాల ద్వారకా నగర్ అందు అత్యంత ఘనంగా సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయములో కంఠస్థ పోటీలను, కళాశాల విద్యార్థులకు విశ్వ గురువైన “భారతదేశంలో సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత “అనే అంశముపై వ్యాసరచన పోటీలను నిర్వహించాము. విజేతలకు పోటీలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి తుషిత గారు,శ్రీ జి కృష్ణమూర్తి గారు,అప్పల, విశాఖపట్నం,మరియు కార్యనిర్వాహక వర్గం…విశాఖ సంస్కృత సప్తాహ సమన్వయకర్త,శ్రీమతి పేరాల హరిప్రియ వరలక్ష్మిమరియు శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు శ్రీ వేదుల రామకృష్ణ శర్మ గారు పాల్గొన్నారు
August 25, 2026
Vizagvision Visakhapatnam:విశాఖలో ముగిసిన విద్యాభారతి అఖిలభారత సెకండరీ స్థాయి కార్యశాల – అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సెకండరీ స్థాయి విద్యాపరిషత్ అఖిలభారత కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 23, 24, 25 తేదీలలో నగరంలోని విశాలాక్షీనగర్ B.V.K కళాశాలలో ఈ కార్యశాల జరిగింది.ఈ కార్యశాలలో దేశవ్యాప్తంగా 55 మంది ప్రాంత, క్షేత్ర ప్రముఖులు పాల్గొన్నారు.విద్యాభారతి అఖిలభారత సంఘటనా కార్యదర్శి శ్రీ గోవింద్ చంద్ర మహంత, ప్రధాన కార్యదర్శి శ్రీ దేశ్ రాజ్ శర్మ, సహ సంఘటనా కార్యదర్శి శ్రీ శ్రీరామ్ ఆరావ్ కార్ పాల్గొని సెకండరీ ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా NEP అమలు, కౌశల్ వికాస్ తరగతుల ప్రారంభం, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, విద్యారంగ సవాళ్లు-పరిష్కారాలు, విద్యార్థులలో కమ్యూనికేటివ్ స్కిల్స్ అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యశాల సెకండరీ స్థాయి అఖిలభారత ప్రముఖ్ శ్రీ రాజీవ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ఉపాధ్యక్షులు ఆచార్య శ్రీ గొల్లపల్లి నాగేశ్వరరావు, ముగింపు కార్యక్రమంలో ఏపీ సంఘటనా కార్యదర్శి శ్రీ కన్నా భాస్కర్, ప్రాంత కార్యకారిణి సభ్యురాలు శ్రీమతి బి. ధరణిప్రియ పాల్గొన్నారు.
Isha Foundation Adiyogi statue Mysore Karnataka #vizagvision #ytshots #news
Vizagvision Visakhaptnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నుంచి ఆరు రోజులు పాటు సంగీత ,నృత్య ,నాటక ఉత్సవాలు జరుపుతున్నాము .ఈరోజు సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత పల్లవి చక్రవర్తి బిరుదంతురాలు సంగీత కళాభారతి బిరుదాంకితురాలు అయిన విద్వన్మని డాక్టర్ పంతుల రమ కర్ణాటక గాత్ర సంగీత కచేరి జరిగింది. కచేరీ ప్రారంభానికి ముందుగా అధ్యక్షులు MSN రాజు ,కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ , ట్రస్టీలు అన్నంరాజు మూర్తి,రమ గోపాల్ నేటి అతిధులు రాఘవేంద్రరావు దశపల్ల చైర్మన్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు అధ్యక్షులు మాట్లాడుతూ గొప్ప విద్వాంసుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, కళలని పోషించడానికి కళాభారతి కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ 40 వసంతాల ఉత్సవాలు జరుపుకోవడం అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ట్రైబల్ కళాకారులు తే కార్యక్రమం నిర్వహించాలని ప్రోత్సహించాలని సూచించారు. కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నేటి కళాకారిని విశాఖ వాస్తవ్యురాలు వారి అద్భుత గాత్రం ద్వారా సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ విశాఖకే పేరు తెచ్చిన గొప్ప కళాకారుని డాక్టర్ పంతుల రమ అని కొనియాడారు. వారికి సహకారంగా వారి భర్త ప్రముఖ వయోలిన్ విద్వాంసులు MSN మూర్తి అత్యంత ఉన్నత స్థాయిలో సహకరించారు. మృదంగంపై సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ కె వైద్యనాథన్ చెన్నై అలాగే కంజీరాపై రాజా గణేష్ TRICHI , అద్భుతమైన సహకారం అందించి కచేరీ ద్విగినేకృతం చేశారు. తన్యావర్తనల్లో పోటీపడి అద్భుతమైన లైవ్ విన్యాసం చేసి శ్రోతల ప్రశంసలను అందుకున్నారునేటి కచేరీలో ముందుగా శ్రీ విఘ్నరాజం భజే – గంభీరనాట – ఖండ చాపు ఊతుక్కాడ్ వెంకట సుబ్బయ్యర్ వారి కీర్తన గానం చేసి వినాయకుడి ఆశీస్సులు తీసుకొని తర్వాత అంశం అమ్మవారి మీద శ్రీ కమలాంబికే అంటూ – శ్రీ రాగంలో – ఖండ ఏక తాళంలో ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి శ్రావ్యంగా పాడారు. తర్వాత అంశం పరమేశ్వరుడిపై శంకర శ్రీ గిరి అంటూ – హంసానంది రాగం లో, ఆది తాళంతో స్వాతి తిరునాళ్ వారి కృతి తరువాత అంశం కొలువైయున్నాడే- భైరవి- ఆది- త్యాగరాజు స్వామి వారి కృతి గానం చేసేరు. చందమామను- యోగి నారేయణతరువాత రాగం తానం పల్లవి- కదనకుతూహలం రాగంలో – త్రిశ్ర గతి ఆది తాళం2 కళలు- పంతుల రమ గానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది హాలు నిండిన ప్రేక్షకులు వారి కరతాల ధ్వనులతో కళాకారులను అభినందించారు .కార్యక్రమం అనంతరం అందరికీ భోజన రూపేనా ప్రసాద వితరణ జరిగింది. చివరగా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఈ ఆరు రోజుల ఉత్సవాలలో రెండవ రోజు అయిన రేపు సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారథ్యంలో జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక నాటకం 60 మంది కళాకారులతో విజయవాడ నుంచి వచ్చి ప్రదర్శించబోతున్నారని అందరూ అధికంగా వచ్చి చూసి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు.శ్రీ పంతులు నరసింగరావు కార్యక్రమాన్ని నిర్వహించారు . డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ కార్యక్రమ సమీక్ష చేశారు.
విశాఖలో పలుచోట్ల కురుస్తున్న చిరు జల్లులు #vizagvision #ytshots #news
Sports
View All
Uncategorized
Vizagvision :INDIAN NAVY SET TO COMMISSION SECOND INDIGENOUS DIVING SUPPORT VESSEL ‘ _NIPUN_’The Indian Navy is set to commission _Nipun_ , the second Diving Support Vessel (DSV) of the Nistar-Class, on 31 Aug 2026 at Naval Dockyard, Mumbai. The induction of the specialised vessel will mark an important addition to the Navy’s deep-sea diving and underwater support capabilities and herald the beginning of a new chapter in the ship’s journey from construction to operational service. Indigenously designed and constructed by Hindustan Shipyard Limited (HSL), Visakhapatnam,_Nipun_ represents a significant milestone in India’s pursuit of self-reliance in defence shipbuilding. The vessel was delivered to the Indian Navy on 30 Jul 2026, following completion of an extensive programme of outfitting and trials._Nipun_ is a purpose-built platform designed to support a wide spectrum of diving and underwater operations . The ship is equipped with modern diving systems and underwater intervention capabilities , enabling sustained support to divers operating in demanding conditions at sea . It will also augment the Indian Navy’s capability to support submarine rescue operations.The ship incorporates modern systems for navigation, platform management and precise station keeping, complemented by specialised facilities for diving, underwater intervention and medical support. These capabilities enable _Nipun_ to function as an integrated platform for complex operations beneath the surface.The forthcoming commissioning of _Nipun_ will further strengthen the Indian Navy’s ability to undertake specialised diving and underwater missions across India’s maritime areas of interest. The induction of this indigenously built platform also reflects the growing capability of the country’s shipbuilding ecosystem to deliver technologically advanced and specialised vessels in support of the Navy’s operational requirements.*About the Crest*The crest embodies the ship’s primary role as a Diving Support Vessel and symbolises the courage, endurance and professional excellence associated with deep-sea diving.The whale, renowned for its ability to dive to great depths and remain submerged for extended durations, signifies endurance, longevity and sustained operations in the depths of the ocean. It aptly represents the ship’s capability to support prolonged diving operations in the challenging deep-sea environment.The modern diving helmet represents the diver at the core of the ship’s mission and signifies the advanced diving systems and life-support capabilities provided by the vessel. It reflects the ship’s role in enabling divers to operate safely and effectively at great depths.Together, the whale and the diving helmet portray Nipun as a platform dedicated to taking the diver into the depths, sustaining him there, and bringing him back safely, while exemplifying the ship’s ethos of skill, endurance and professionalism.
August 25, 2026
Uncategorized
Vizahvision Visakhapatnam:భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, ఆర్ష విద్యా విజ్ఞాన వైభవానికి ఆలవాలమైన భారతదేశము ప్రపంచ దేశాలకు తన వేద విజ్ఞాన సర్వస్వముతోను, రామాయణ భారత భాగవతాది కావ్యాలతోనూ మార్గదర్శిగా, విశ్వ గురువుగా సంస్కృత భాష వెలుగుందుతోంది. అటువంటి సంస్కృత భాష ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే “హయగ్రీవ జయంతి “ని సంస్కృత భాషా దినోత్సవం గా ఎన్నో సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం.ఈ సంవత్సరం సంస్కృత భాషా దినోత్సవమును మరింత వైభవముగా, విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర మంతట సంస్కృత సప్తాహ మహోత్సవమును నిర్వహిస్తున్నారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగు మరియు సంస్కృత అకాడమీ తరపున చైర్మన్ శ్రీ విల్సన్ శరత్ చంద్ర గారి నాయకత్వంలో శ్రీ పి టి జీ వి రంగాచారి గారు మరియు మరుధూరి నరసింహాచార్యులు గారి సంయోజకత్వంలో ఏడు రోజులు 14 కేంద్రాలలో ఈ బృహత్తర కార్యక్రమమును నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా రేపు అనగా 26.08.2026 వ తేదీన మన విశాఖ నగరంలో స్థానిక బి వి కే కళాశాల ద్వారకా నగర్ అందు అత్యంత ఘనంగా సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయములో కంఠస్థ పోటీలను, కళాశాల విద్యార్థులకు విశ్వ గురువైన “భారతదేశంలో సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత “అనే అంశముపై వ్యాసరచన పోటీలను నిర్వహించాము. విజేతలకు పోటీలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి తుషిత గారు,శ్రీ జి కృష్ణమూర్తి గారు,అప్పల, విశాఖపట్నం,మరియు కార్యనిర్వాహక వర్గం…విశాఖ సంస్కృత సప్తాహ సమన్వయకర్త,శ్రీమతి పేరాల హరిప్రియ వరలక్ష్మిమరియు శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు శ్రీ వేదుల రామకృష్ణ శర్మ గారు పాల్గొన్నారు
August 25, 2026
Vizagvision Visakhapatnam:విశాఖలో ముగిసిన విద్యాభారతి అఖిలభారత సెకండరీ స్థాయి కార్యశాల – అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సెకండరీ స్థాయి విద్యాపరిషత్ అఖిలభారత కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 23, 24, 25 తేదీలలో నగరంలోని విశాలాక్షీనగర్ B.V.K కళాశాలలో ఈ కార్యశాల జరిగింది.ఈ కార్యశాలలో దేశవ్యాప్తంగా 55 మంది ప్రాంత, క్షేత్ర ప్రముఖులు పాల్గొన్నారు.విద్యాభారతి అఖిలభారత సంఘటనా కార్యదర్శి శ్రీ గోవింద్ చంద్ర మహంత, ప్రధాన కార్యదర్శి శ్రీ దేశ్ రాజ్ శర్మ, సహ సంఘటనా కార్యదర్శి శ్రీ శ్రీరామ్ ఆరావ్ కార్ పాల్గొని సెకండరీ ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా NEP అమలు, కౌశల్ వికాస్ తరగతుల ప్రారంభం, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, విద్యారంగ సవాళ్లు-పరిష్కారాలు, విద్యార్థులలో కమ్యూనికేటివ్ స్కిల్స్ అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యశాల సెకండరీ స్థాయి అఖిలభారత ప్రముఖ్ శ్రీ రాజీవ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ఉపాధ్యక్షులు ఆచార్య శ్రీ గొల్లపల్లి నాగేశ్వరరావు, ముగింపు కార్యక్రమంలో ఏపీ సంఘటనా కార్యదర్శి శ్రీ కన్నా భాస్కర్, ప్రాంత కార్యకారిణి సభ్యురాలు శ్రీమతి బి. ధరణిప్రియ పాల్గొన్నారు.
Isha Foundation Adiyogi statue Mysore Karnataka #vizagvision #ytshots #news
Vizagvision Visakhaptnam:విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నుంచి ఆరు రోజులు పాటు సంగీత ,నృత్య ,నాటక ఉత్సవాలు జరుపుతున్నాము .ఈరోజు సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత పల్లవి చక్రవర్తి బిరుదంతురాలు సంగీత కళాభారతి బిరుదాంకితురాలు అయిన విద్వన్మని డాక్టర్ పంతుల రమ కర్ణాటక గాత్ర సంగీత కచేరి జరిగింది. కచేరీ ప్రారంభానికి ముందుగా అధ్యక్షులు MSN రాజు ,కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు, కోశాధికారి కృష్ణ ప్రసాద్ , ట్రస్టీలు అన్నంరాజు మూర్తి,రమ గోపాల్ నేటి అతిధులు రాఘవేంద్రరావు దశపల్ల చైర్మన్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు అధ్యక్షులు మాట్లాడుతూ గొప్ప విద్వాంసుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, కళలని పోషించడానికి కళాభారతి కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ 40 వసంతాల ఉత్సవాలు జరుపుకోవడం అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ట్రైబల్ కళాకారులు తే కార్యక్రమం నిర్వహించాలని ప్రోత్సహించాలని సూచించారు. కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నేటి కళాకారిని విశాఖ వాస్తవ్యురాలు వారి అద్భుత గాత్రం ద్వారా సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ విశాఖకే పేరు తెచ్చిన గొప్ప కళాకారుని డాక్టర్ పంతుల రమ అని కొనియాడారు. వారికి సహకారంగా వారి భర్త ప్రముఖ వయోలిన్ విద్వాంసులు MSN మూర్తి అత్యంత ఉన్నత స్థాయిలో సహకరించారు. మృదంగంపై సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ కె వైద్యనాథన్ చెన్నై అలాగే కంజీరాపై రాజా గణేష్ TRICHI , అద్భుతమైన సహకారం అందించి కచేరీ ద్విగినేకృతం చేశారు. తన్యావర్తనల్లో పోటీపడి అద్భుతమైన లైవ్ విన్యాసం చేసి శ్రోతల ప్రశంసలను అందుకున్నారునేటి కచేరీలో ముందుగా శ్రీ విఘ్నరాజం భజే – గంభీరనాట – ఖండ చాపు ఊతుక్కాడ్ వెంకట సుబ్బయ్యర్ వారి కీర్తన గానం చేసి వినాయకుడి ఆశీస్సులు తీసుకొని తర్వాత అంశం అమ్మవారి మీద శ్రీ కమలాంబికే అంటూ – శ్రీ రాగంలో – ఖండ ఏక తాళంలో ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి శ్రావ్యంగా పాడారు. తర్వాత అంశం పరమేశ్వరుడిపై శంకర శ్రీ గిరి అంటూ – హంసానంది రాగం లో, ఆది తాళంతో స్వాతి తిరునాళ్ వారి కృతి తరువాత అంశం కొలువైయున్నాడే- భైరవి- ఆది- త్యాగరాజు స్వామి వారి కృతి గానం చేసేరు. చందమామను- యోగి నారేయణతరువాత రాగం తానం పల్లవి- కదనకుతూహలం రాగంలో – త్రిశ్ర గతి ఆది తాళం2 కళలు- పంతుల రమ గానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది హాలు నిండిన ప్రేక్షకులు వారి కరతాల ధ్వనులతో కళాకారులను అభినందించారు .కార్యక్రమం అనంతరం అందరికీ భోజన రూపేనా ప్రసాద వితరణ జరిగింది. చివరగా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఈ ఆరు రోజుల ఉత్సవాలలో రెండవ రోజు అయిన రేపు సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ సారథ్యంలో జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక నాటకం 60 మంది కళాకారులతో విజయవాడ నుంచి వచ్చి ప్రదర్శించబోతున్నారని అందరూ అధికంగా వచ్చి చూసి ఆనందించి ప్రోత్సహించాలని కోరారు.శ్రీ పంతులు నరసింగరావు కార్యక్రమాన్ని నిర్వహించారు . డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ కార్యక్రమ సమీక్ష చేశారు.
విశాఖలో పలుచోట్ల కురుస్తున్న చిరు జల్లులు #vizagvision #ytshots #news
Home
News
YouTube
About Us
Contact