విద్యార్ధిని పై లైంగిక దాడికి యత్నించారని విశాఖ ఒకేషనల్ కాలేజి విద్యార్థులు టూ టౌన్ స్టేషన్ ను ముట్టడించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.కళాశాల ప్రన్సిపాల్ కుమార్ విద్యార్ధినిలుతో ఆసభ్యంగా ప్రవర్తిస్తూ.లైంగిక దాడులకు పాల్పడుతున్నారనేది విద్యార్ధునుల ప్రధాన ఆరోపణ.గత రెండు రోజుల క్రితం ఇద్దరు విద్యార్ధునులను ప్రన్సిపల్ ఇంటికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితులు తోటి విద్యార్దులు వద్ద విలపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కళాశాల విద్యార్ధులు కాలేజిని బోర్డును,ఫర్నిచర్ ను ధ్వంసం చేసి,టూ టౌన్ ఫోలిస్ స్టేషన్ బారీ ఆంధోళనకు దిగారు,దీంతో ఉధ్రిక్తం వాతావరణం నెలకొంది