VIZAG VISION:Dhanurmas
Sudarshana Homam Pendurthi, Visakhapatnam.విశాఖమహనగరం పెందుర్తి శ్రీవేంకటాద్రి కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురష్కరించుకోని సుదర్శనహోమం వెదోత్తంగా నిర్వహించారు.ముందుగా స్వామివారిని తిరుప్పావై పాశురాం మేల్కోపి శోడషోపచారపూజులు అనంతరం మహిళతో సామూహిక కుంకుమర్చనలు నిర్వహించిన అనంతరం నవగ్రహమండపారదన , అగ్నిప్రతిష్ఠ , హోమ క్రతువును శాస్రోత్తంగా నిర్వహించి మహపూర్ణహుతిని సమర్పించారు.అనంతరం శ్రీదేవి , భూదేవి సమేతుడు అయిన స్వామికి వివిధ పుష్పమాలికలతో పుష్పయాగం నిర్వహించారు.కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గోని స్వామివారిని దర్శించుకున్నాను.