AP Governor Arrived in Visakhapatnam,Vizagvision…
విశాఖపట్నం విమానాశ్రయం నుండి గవర్నర్ బంళాకు చేరుకున్న గౌ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషన్ హరిచందన్
*విజయవాడ నుండి గవర్నర్ తోపాటు గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా రాక.
*విమానాశ్రయం నుండి గవర్నర్ తో పాటు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, విశాఖపట్నం ఆర్డీవో పెంచల కిషోర్, తదితరులు
* గవర్నర్ బంగళా లో ఆయన రాత్రి బస.