పవన్ కల్యాణ్ సియం కావాలని జనసేన కార్యకర్త SK_ఫయాజ్ మొకాళ్ళపై కనకదరమ్మ గుడికి
పవన్ పోటో పట్టుకుని మోకాళ్ళపై ఇంద్రకీలాద్రికి చేరుకున్న skఫయాజ్
సామన్యులకు న్యాయం జరగాలన్న రాష్ట్రంలో అన్ని కులాలు వర్గాలకు న్యాయం జరగలంటే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం
యువతరం తలరాతలు మారాలంటే పవన్ సియం కావాలి..
అధికారపార్టీ నేతలు జనసేన పార్టీ బలపడకుండా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నారు..
రాష్ట్రంలో జరుగుతున అరాచక పాలన పోవాలి ప్రజలు మెచ్చే పాలన రావాలి అందుకే కనకదుర్గమ్మను వేడుకుంటూ మోకాళ్ళపై నడుచుకుంటూ ఇంద్రకీలాద్రి కి వచ్చా…