అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
కుటుంబసభ్యులు స్టాలిన్, కనిమొళిని ప్రధాని ఓదార్చారు.
కరుణానిధి పార్థివదేహానికి ప్రధానితో పాటు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ నివాళులర్పించారు.
అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
కుటుంబసభ్యులు స్టాలిన్, కనిమొళిని ప్రధాని ఓదార్చారు.
కరుణానిధి పార్థివదేహానికి ప్రధానితో పాటు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ నివాళులర్పించారు.
2020 Vizag Vision