సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానంలో వరద పాయసం మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు .ముందుగా వైకుంఠ వాసిని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విశ్వక్షేన ఆరాధన పుణ్యాహవచనం స్నపన తిరుమంజన సేవా వంటి విశేష పూజలు నిర్వహించిన అనంతరం వైకుంఠ వాసుని మెట్ట పై సకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతు వరద పాయసాన్ని మెట్టపై పోశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించారు.