కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ” ఆమరణ నిరాహారదీక్ష “చేస్తున్న సీ.ఎం రమేష్, బీటెక్ రవి లను కలిసి సంఘీభావం తెలియచేసిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ
కడప ఉక్కు కర్మాగారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సి ఎం రమేష్ కు మద్దతు తెలిపిన రవాణా శాఖ మంత్రి అచ్చన్నాయుడు.అనంతరం ఆయన మాట్లాడుతూ కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ దాన్ని ఎలాగైనా సాధిస్తామని పేర్కొన్నారు.