Brochure release of MOTION IIT & Medical academy in Visakhapatnam,Vizagvision..విద్య అనేది వాణిజ్యం కాదని, విద్యార్ధు అభివృద్ధి కోసమే అనే నినాదంతో ప్రారంభమైనదే రాజస్ధాన్ లోని కోటా నగరంలో స్ధాపించిన మోషన్ విద్యా సంస్థ ఐఐటి ` జెఇఇ, మెడికల్. ఈ విద్యా సంస్ధ ద్వారా వేలాది మంది విద్యార్ధినీ
విద్యార్ధుల ఐఐటి ` జెఇఇ లోను. మెడికల్ పరీక్షల్లోను అత్యద్భుతమైన ఫలితాలు అందించి దేశంలోనే అత్యుత్తమ స్ధానంలో నిలిచిందని మోషన్ విశాఖ కేంద్రం డైరక్టర్ కాండ్రేగుల ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం నగరంలోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్ధులకు ఎటువంటి ఒత్తిడి
లేకుండా ఆధునిక సౌకర్యాల ద్వారా విద్యను నేర్పించడమే ఈ మోషన్ ఐఐటి అకాడమీ సంస్ధ విజయరహస్యమన్నారు. ఐఐటి శిక్షణా విద్యా విధానంలో డిజిటల్ స్కీన్స్ ద్వారా శిక్షణ ఇచ్చే మొట్టమొదటి సంస్ధ మోషన్ ఆకాడమీ అని తెలిపారు. విశాఖ కేంద్రంగా ఈ సంస్ధ శాఖను పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని, ప్రధానంగా డే స్కాలర్ల కోసం
ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఉత్తరాంధ్రా జిల్లా విద్యార్ధుల కోసం రెసిడెన్షియల్ విద్యా సౌలభ్యం నెకోల్పామని, వాటిల్లో బాలురకు , బాలికలకు వేర్వేరుగా ఏర్పాటు చేసామన్నారు. ప్రతీ తరగతిలోను కేవలం 40 మంది విద్యార్ధులు మాత్రమే ఉంటారని, ఆ పైబడిన విద్యార్ధుల కొరకు మరో తరగతి గది లో శిక్షణ