HomeUncategorizedVisakhapatnam Vizagvision:ప్రఖ్యాత మెరీనో లామినేట్స్ సంస్థ మాస్టర్ పీస్ -2022 పేరుతో నూతన కేటలాగ్ విడుదలచేసింది.సెంట్రల్ విలేజ్ భోగాపురంలో కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ల సమావేశంలో ఈ కేటలాగ్ విడుదలచేశారు.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి సూపర్ స్టాకిస్టైన విశాఖ శ్రీజి లామినేట్స్ కార్యాలయంలో మెరీనో లామినేట్స్ దక్షిణ రాష్ట్రాల ఏఎస్ఎమ్ రితీష్ కొఠారి,ఆంధ్ర ప్రదేశ్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, శ్రీజి లామినేట్స్ యజమానులు బిష్ణు ప్రసాద్ అగర్వాల్,రాజ్ కుమార్ అగర్వాల్ లు నూతన కేటలాగ్ ను మీడియా ముందు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏఎస్ఎమ్ రితీష్ కొఠారి మాట్లాడుతూ వినియోగదారులను ఆకట్టుకునేలా ఎనభై ఎనిమిది ఆకర్షణీయమైన నూతన షేడ్ లతో కూడిన కేటలాగ్ ఆవిష్కరించామన్నారు.దాదాపు ఏభై సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగాఅనేకమంది వినియోగదారులను ఆకట్టుకున్న తమ సంస్థనుంచి మరిన్ని ఆకర్షణీయమైన రంగులలో నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటుధరల్లో అందిస్తున్నామన్నారు.బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో తమ ఉత్పత్తులకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు.వినియోగదారులకు అట్టుకునేలా తమ సేవలు అందిస్తున్నామన్నారు.శ్రీజి లామినేట్స్ యజమానులు బిష్ణు ప్రసాద్ అగర్వాల్,రాజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ నాణ్యమైన మెరీనో లామినేట్స్ ఉత్పత్తులను తమ సంస్థ ద్వారా పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.మాస్టర్ పీస్ -2022 పేరుతో ఆవిష్కారించిన నూతన కేటలాగ్ లో ప్రతిపాదించిన నూతన రంగుల ద్వారా వినియోగదారులకు మెరీనో లామినేట్స్ మరింత చేరువవుతుందన్నారు.
Visakhapatnam Vizagvision:ప్రఖ్యాత మెరీనో లామినేట్స్ సంస్థ మాస్టర్ పీస్ -2022 పేరుతో నూతన కేటలాగ్ విడుదలచేసింది.సెంట్రల్ విలేజ్ భోగాపురంలో కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ల సమావేశంలో ఈ కేటలాగ్ విడుదలచేశారు.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి సూపర్ స్టాకిస్టైన విశాఖ శ్రీజి లామినేట్స్ కార్యాలయంలో మెరీనో లామినేట్స్ దక్షిణ రాష్ట్రాల ఏఎస్ఎమ్ రితీష్ కొఠారి,ఆంధ్ర ప్రదేశ్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, శ్రీజి లామినేట్స్ యజమానులు బిష్ణు ప్రసాద్ అగర్వాల్,రాజ్ కుమార్ అగర్వాల్ లు నూతన కేటలాగ్ ను మీడియా ముందు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏఎస్ఎమ్ రితీష్ కొఠారి మాట్లాడుతూ వినియోగదారులను ఆకట్టుకునేలా ఎనభై ఎనిమిది ఆకర్షణీయమైన నూతన షేడ్ లతో కూడిన కేటలాగ్ ఆవిష్కరించామన్నారు.దాదాపు ఏభై సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగాఅనేకమంది వినియోగదారులను ఆకట్టుకున్న తమ సంస్థనుంచి మరిన్ని ఆకర్షణీయమైన రంగులలో నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటుధరల్లో అందిస్తున్నామన్నారు.బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో తమ ఉత్పత్తులకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు.వినియోగదారులకు అట్టుకునేలా తమ సేవలు అందిస్తున్నామన్నారు.శ్రీజి లామినేట్స్ యజమానులు బిష్ణు ప్రసాద్ అగర్వాల్,రాజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ నాణ్యమైన మెరీనో లామినేట్స్ ఉత్పత్తులను తమ సంస్థ ద్వారా పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.మాస్టర్ పీస్ -2022 పేరుతో ఆవిష్కారించిన నూతన కేటలాగ్ లో ప్రతిపాదించిన నూతన రంగుల ద్వారా వినియోగదారులకు మెరీనో లామినేట్స్ మరింత చేరువవుతుందన్నారు.