భాజపా ఎంపీ జీవియల్ నరసింహారావు…
ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిజాతీయ మీడియా నుద్దేశించి అన్ని అబద్ధాలు చెప్పారు
చిన్న చితకా నాయకులను కలిసి ఎదో తానే జాతీయ రాజకీయాలు చేస్తున్నట్లు భ్రమ కల్పించారు
భాజపా పార్టీ నాయకులు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పారని అబద్ధాలు చెప్పారు
ప్రతిపక్ష నాయుడుపై దాడి జరిగితే అది కేంద్ర పరిధిలో జరిగిందని చెప్పారు
కేంద్ర పరిధిలో జరిగింది కాబట్టే కేంద్రమే ఎలాంటి విచారణ అయినా చేయించుకోవచ్చని చెప్పారు
మళ్ళీ ఇవాళ మేము అలా చెప్పలేదని తెదేపా ఎంపీ రవీంద్ర మాట్లాడుతున్నారు
కేంద్ర దర్యాప్తు సంస్థలంటే ఎందుకు భయపడుతున్నారు కనకమేడల గారు
దాడి ఘటనలో రిమాండ్ రిపోర్ట్ లో దాడి చేసిన విషయం స్పష్టంగా ఉంది
రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నదానికి ముఖ్యమంత్రి చెప్పిన దానికి పొంతన లేదు
ముఖ్యమంత్రివి కేవలం రాజకీయ ఆరోపణలు చేశారు,దర్యాప్తు లో ఉన్న వాస్తవాలు వేరేలా ఉన్నాయి
నెరస్తుడు ఏ పార్టీలో ఉన్నాడో అనవసరం కానీ ఎందుకు చంపాలనుకున్నాడో ,దాని వల్ల ఎవరికి లాభమో దర్యాప్తులో తెలియాలి
పన్నులు సక్రమంగా కడితే ఆదాయ పన్ను శాఖ చేసే దాడులకు ఎందుకు భయపడతారు?
అన్ని పార్టీల నాయకులపై ఐటీ సోదాలు జరపాలని అసెంబ్లీ లో తీర్మానం చేస్తే అందరిపై జరుగుతాయి కదా ఎందుకు చేయరు
వారం రోజులు క్రితం మీసం మెలిసి మాట్లాడిన సియం రమేష్ ఏమైపోయారు
సియం రమేష్ ఆంధ్ర మాల్యా అయ్యారా? మీపై ఆరోపణలకు సమాధానం చెప్పాలి