VIZAGVISION:Visakhapatnam.. Four Artillery Shells of British period survived,Visakhapatnam,,విశాఖ వన్ టౌన్ లో ఉన్న సెయింట్ మేరీస్ హై స్కూల్ లో డ్రైనేజీ పనుల కోసం తొవ్వకాలు..తోవ్వకాలలో బయటపడి... Read more
న్యూఢిల్లీ: ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం..ప్రధాన మంత్రి కార్యాలయంలో ఈ వేకువ ఝామున అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికీ ఏ ప... Read more
తిరుపతిలో భారీగా ఎర్రచందనం పట్టివేత. తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో మంగళవారం ఉదయం పెద్దఎత్తున ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. కరకంబాడి రోడ్డులో రిజర్వు ఎస్సై విజయ్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ... Read more
‘ఇంటింటికీ తెలుగుదేశం’ పాటలు విడుదల * సీడీని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పాటలను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 8 పాటలతో రూప... Read more
రాష్ట్రంలో ఇకపై సీజనల్ వ్యాధులు కనిపించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ప్రజారోగ్యం విషయంలో నిర్ల్యక్ష్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని ఆయన చెప్పారు... Read more
గుజరాత్ లోని వాద్ నగర్ లో “మిషన్ ఇంద్రధనుష్” కార్యక్రమంను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్రమోది.విశాఖ కలెక్టర్ కార్యాలయంలో “మిషన్ ఇంద్రధనుష్” కార్యక్రమంలో పాల్గొన్న... Read more
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) కొత్త చైర్మన్గా రజనీష్ కుమార్ పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్గా ఉన్న అర... Read more













