ఆన్ లైన్ చారిటీ డొనేషన్ పేరిట టోకరా in Visakhapatnam,Vizag Vision…
ఆన్ లైన్ చారిటీ డొనేషన్ పేరిట టోకరా
తనకున్న రూ. 39 కోట్ల సొమ్మును దానం చేస్తున్నట్లు ఓ మహిళ నుంచి విశాఖకు చెందిన వ్యక్తి సంజయ్ సింగ్ కు ఈ మెయిల్
మెయిల్ నమ్మి రిప్లై ఇచ్చిన సంజయ్ సింగ్
మనీ ట్రాన్స్ఫర్ చేశామని డబ్బు చేతికి రావాలంటే కస్టమ్ డ్యూటీ, ఇన్సూరెన్స్, ఆర్ బి ఐ చార్జెస్ చెల్లించాలని సదరు మహిళ గాలం
మహిళ మాటలు నమ్మి పలు మార్లు వివిధ బ్యాంక్ అకౌంట్స్ కు రూ. 6, 62,000 చెల్లించిన సంజయ్ సింగ్
ఎంతకూ డబ్బు రాకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు
సైబర్ క్రైమ్ పోలీసులు ను ఆశ్రయించగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న నలుగురు నైజీరియన్స్, మేఘాలయా కు చెందిన మరో మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
నిందితుల నుంచి 2 లాప్ టాప్ లు, 6 మొబైల్ ఫోన్స్, రూ.55 వేల నగదు స్వాధీనం
బాంక్ లో ఉన్న మరో లక్షన్నర రూపాయలు ఫ్రీజ్

















