ముఖాముఖి కార్యక్రమానికి వేడుక కళ్యాణ వేదికకు చేరుకున్న జేడీ లక్ష్మీనారాయణ గారు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
పీపుల్స్ మేనిఫెస్టో రూపొందిస్తున్నామని తెలియపరిచారు
ప్రజాసమస్యలను పరిష్కరించడానికి రాజకీయాల్లోకి రావడం అనివార్యమైతే నేను రాజకీయాల్లోకి వస్తానని తేల్చి చెప్పిన జేడీ లక్ష్మీనారాయణ
అవగాహన లేని నాయకుడు నిరుపయోగం అందుకనే 13 జిల్లాల సమస్యలను తెలుసుకుంటున్నా