Congress leader Veerappa Moily Press Meet,Vijayawada,Vizag Vision..
రాఫెల్ డీల్ ద్వారా రిలయన్స్కి లబ్ది చేకూర్చింది మోడీ ప్రభుత్వం
రక్షణరంగం లో ఇటువంటి ఒప్పందాల ద్వారా దేశ భద్రత , సమగ్రతకు ఇబ్బంది కలుగుతోంది..
కాంట్రాక్టుకు 12 రోజుల ముందు అనిల్ అంబాని కంపెనీ ఏర్పాటు చేశాడు..
రూ.61 వేల కోట్ల కాంట్రాక్టు రిలయన్స్ కంపెనీ చేజిక్కుంచు కుంది..
ఎటువంటి అనుభవం లేని రిలయన్స్ కంపెనీకి ఈ కాంట్రాక్టు ఇవ్వడం రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేయడమే
126 హెలికాప్టర్లను దేశ రక్షణ కోసం కొనుగోలు చేయడానికి రక్షణ రంగం ఆమోదించింది
రాఫెల్ డీల్ ద్వారా అవినీతి ఒప్పందానికి కేంద్రం తెరతీసింది..
రాఫెల్ స్కాం పై రాహుల్ గాంధి విచారణ జరపాలని కోరారు.
రాహుల్ ప్రతి వేదికపై ఈ అంశాన్ని లేవనెత్తు తున్నారు
మోడీ మౌనం దేనికి సంకేతం
సెప్టెంబరు 12 న జిల్లా కలెక్టర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మెమోరాండం అందిస్తారు..
సెప్టెంబరు 24న గవర్నర్ కు కాంగ్రెస్ పార్టీ తరుపున మెమోరాండం ఇస్తాం.
రాష్ట్రంలో ఏ పార్టీతో కూడా ఎన్నికల పొత్తు ఉండదు.