తిరుమల శ్రీవారికి 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిపే మహా క్రతువు నేడు అంకురార్పణతో ప్రారంభంకానుంది.
మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని టీటీడీ పూర్తి చేసింది.
ఆరు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా టీటీడి నిర్వహించనుంది.