Blast Major Explosion Occurred in Indian Petroleum Corp refinery in Mumbai,Vizagvision..ముంబైలోని భారత పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది.
పలుమార్లు ఈ పేలుళ్లు జరగడంతో మంటలు ఎగిసి పడ్డాయి.
ముంబై మహల్ రోడ్ చెంబూర్ ప్రాంతంలోలోని రిఫైనరీ ఈ విస్ఫోటనం సంభవించింది.
పేలుళ్ల తరువాత భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయిన అగ్నిమాపక అధికారులు వెలడించారు.
7అగ్నిమాపక శకటాలు, 2 ఫోం టెcడర్లు, జంబో ట్యాంకర్లతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
దాదాపు 21 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.