సీతామధార రైతు బజారుకు ఎదురుగా గల ఇండియాన్ పెట్రోల్ బంకును రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆకస్మీకంగా తనిఖీ చేశారు.
పెట్రోల్ నాణ్యత ప్రమాణాలను పరిశీలించి అవకతవకాలను గుర్తించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని పెట్రోలు బంకులలోను ఆకస్మీక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని నిబందనలు పాటించని పెట్రోలు బంకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని
అవసరమైతే సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
నేడు విశాఖపట్నం గల అన్ని పెట్రోలు బంకుల్లో సంబంధిత అధికారులు తనిఖీ నిమిత్తం ఆదేశించడం జరిగిందన్నారు