TDP Party Samanvaya Committee Meeting,Visakhapatnam,Vizag vision..విశాఖలో టీడీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా సమన్వయ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో టీడీపీ మంత్రులు చిన్న రాజప్ప, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.పార్టీ ని బూట్ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్టుగా హోమంత్రి చిన రాజప్ప అన్నారు.గ్రమ దర్శిని ద్వారా గ్రమస్థాయిలో సమస్యలు పరిష్కిరిస్తున్నామని చినరాజప్ప అన్నారు.బూత్ స్థాయిలో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి వారిని సైని కులా తయారు చేస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.కొన్ని గ్రామాలో ఒంటరి మహిళకుగుర్తించి వారికి 1000 పెన్షన్ ఇచ్చి ఈ ప్రభుత్వం అదుకుంటుందని అయ్యన్న తెలిపారు.జీవీఎంసీ ఎన్నికలపై స్పందించిన అయ్యన్న..ఎన్నికలు ప్రతిసారి నిర్వహించడం సరైనది కాదనే ఉద్దేశంతోనే ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు.