Visakhapatnam:ఉత్తరాంధ్ర అభివృద్ధి కి ప్రభుత్వం చర్యలు చెప్పటాలి
-
Previous
Visakhapatnam:రాష్ర్టంలో రానున్న రోజులలో ఉత్తరాంధ్ర జిల్లలలో ఫుడ్ ఫ్రాసెసింగ్ హబ్ గా ఎర్పడుతుందని తెలిపారు పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాధ్ రెడ్డి..ఈ మూడు నెలలోనే 7,8 పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు..ఇదే సమయంలో మహానాడు ఎర్పాట్లను ఎమ్మేల్యేలు వాసుపల్లి గణేస్ కుమార్, వెలగపుడి రామకృష్ణ బాబుతో కలిసి పరిశీలించారు