Vizag Vision:Ekadasi Puraskarincukoni Pushpayagam Chintala Graham,Visakhapatnam..విశాఖమహనగరం చింతలఅగ్రహరంలో ధనుర్మాసం ఏకదశిని పురష్కరించుకోని కోదండరామునికి శ్రీపుష్పయాగం వేధోత్తంగా నిర్వహించారు.ముందుగా లక్షణహనుమ సమేత సీతరామునికి వేదికపై అధిష్ఠింపచేసి శోడషోపచారపూజులు నిర్వహించిన అనంతరం పంచమృతాలతో అభిషేకాలు నిర్వహించారు.అనంతరం మహిళలచే సామూహికంగా అష్ఠోత్తరకుంకుమపూజులు నిర్వహించి అనంతరం గులాభి , మల్లెలు , సంపెంగ , చామంతి , బంతి , కనకంబరాలు వంటి వివిధ వర్ణాల పుష్పలతో శ్రీపుష్పయాగం నిర్వహించారు.భక్తులు స్వామి అమ్మవార్లకు పుష్పలను సమర్పించి పునీతులయ్యారు.