సంఘటనలు
- 1948: హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.
- 1978: ఇజ్రాయిల్–ఈజిప్టు దేశాల మధ్య కాంప్డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది.
- 2008: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్సవత్ ఎన్నికైనాడు.
జననాలు
- 1906: వావిలాల గోపాలకృష్ణయ్య, ప్రముఖ గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు.(మ.2003)
- 1915: ఎమ్.ఎఫ్. హుస్సేన్, ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు. (మ.2011)
- 1943: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త
- 1950: భారతదేశ 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జననం.
- 1986: అరుషి నిషాంక్, ప్రముఖ భారతీయ కథక్ నృత్య కళాకారిణి.
- 1998: మచ్చ శేఖర్ జన్మదినం, రాజారం, ధర్మపురి,జగిత్యాల,తెలంగాణ 505425
మరణాలు
- 1922: ముత్తరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు, ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది
- 1950
పండుగలు మరియు జాతీయ దినాలు
- తెలంగాణ విమోచన దినోత్సవం
- విశ్వకర్మ జయంతి.
- మహిళల మైత్రీ దినం.