5 Maoist Militia Members Surrendered at ASP VidyaSagar in Chintapalli,Visakhapatnam,Vizagvision
చింతపల్లి asp విద్యా సాగర్ నాయుడు ఎదుట లొంగిపోయిన
ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు
సరిహద్దులో పనిచేస్తున్న మావోయిస్టులు కొర్ర నాగేశ్వరరావు, జగన్ వెంటనే లొంగిపోతే కేసులు ఉండవని లేకుంటే తగిన శాస్తి జరుగుతుందని ఏ ఎస్ పి విద్యా సాగర్ నాయుడు
తోట గుడ గ్రామం వద్ద ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మావోయి స్టు నేత కిషోర్ మరణించాడని మరొకడు గాయాలతో దొరికాడు
ఎన్కౌంటర్ స్థలం వద్ద ఒక ak 47 తుపాకీ లభించింది..
చింతపల్లి గూడెం కొత్తవీధి మండలాలలో నెల రోజుల వ్యవధిలో లొంగిపోయిన 13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు..