“మన ఆరోగ్యం మన చేతుల్లో” “Our Health is in our Hands” Book Launch by MP Vijaya Sai Reddy in Visakhapatnam,Vizagvision…దేశం లో ఈ రాష్ట్రం లో లేని విధంగా ఆంద్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా విషయం లో ప్రజలు జాగ్రత్త వహించాలి.
దేశంలో ఎక్కడ లేని విధంగా టెస్టులు చేయిస్తున్నాము.
కరోనాపై ఎటువంటి జాగ్రత్తలో తీసుకోవాలో పుస్తుక రూపం లో ప్రచరించాము.
వాలంటీర్లు ద్వారా ప్రతి ఇంటికి ఈ పుస్తుకం చేరాలి.
విశాఖ పరిపాలన రాజధానిగా మారనున్ను నేపధ్యంలో భూములు రేట్లు బాగా పెరిగాయి.
ప్రభుత్వ భూమిని ఎవ్వరైనా ఆక్రమించినట్లు తెలిస్తే ప్రజలు అధికారులకు తెలియజేయండి.
భూమి ఆక్రమణలకు పాల్పడితే ఎంత పెద్ద వారినైనా కఠిన చర్యలు తీసుకుంటాం.
ప్రభుత్వ భూములు అక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.
కరోనా విషయం లో విశాఖ జిల్లా లో అధికారులు కష్టపడి పని చేసారు.