శ్రీశైలం కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని ఆలయ పుష్కరిణి వద్ద సాయంత్రం 7 గంటలకు కన్నుల పండువగా లక్ష దీపోత్సావం.
దశవిధ పుష్కరిణి హారతి నిర్వహించినున్నా దేవస్థానం వారు వేలాది సంఖ్యలో పాల్గొనున్న భక్తులు,స్థానికులు.
లక్ష దీపోత్సావనికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు…