Visakha to Tirupathi Advanced Volvo Bus introduced by the Tourism Department in Visakhapatnam,Vizagvision…
విశాఖ నుంచి తిరు పతి వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన అధునాతన వాల్వో బస్సు ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు విశాఖ నుండి బయలుదేరి తిరుపతి వెళ్లి అక్కడ స్వామివారి దర్శనం అనంతరం తిరిగి విశాఖపట్నం వచ్చేందుకు వీలుగా నడుపుతు న్నట్లు చెప్పారు. ప్రయాణికులకు భోజన వసతి, ప్రత్యేక దర్శనం చేయిస్తామన్నారు.మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బయలుదేరి తిరుపతి చేరుకుం టుందని చెప్పారు.