ఏనుగుల సంరక్షణ కేంద్రన్ని అధునికరణ పనులకు శంకుస్థాపన జూ పార్క్ in Visakhapatnam, Vizagvision….విశాఖ జూ పార్క్ లో రెండు పులులను ఎన్ క్లేజర్ నుండి సందర్శకులు తిలకించే విధంగా ఉంచిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు.పులులను తిలకించేందుకు భారీగా వచ్చిన పర్యాటకులు
విశాఖ జూ పార్క్ లో ఏనుగుల సంరక్షణ కేంద్రన్ని అధునికరణ పనులకు 70 లక్షల ప్రపంచ బ్యాంక్ నిధులతో శంకుస్థాపన చేసిన పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు