విశాఖ శ్రీ శారదాపీఠంలో గత 5 రోజులుగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారి పర్యవేక్షణలో అత్యంత పరమ పవిత్రంగా నిర్వహిస్తున్న అతిరుద్ర లక్షచండీ మహాయాగం నేడు పూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి మరియు మరియు అనేకమంది భక్తులు పాల్గున్నారు