Man demands for AP Special Status Hanged in Nakkapalli,Visakhapatnam,Vizag Vision..విశాఖజిల్లాలో ప్రత్యేకహోదా కోరుతూ ఓవ్యక్తి బలవన్మర ణం.విశాఖజిల్లా నక్క పల్లి మండలం జాతీయ రహదారి కాగిత గ్రామం సమీపంలోనున్న సెల్ టవర్ కు ఉరువేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు. ఇతను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ (27)గా గుర్తింపు.అతని జేబులో
ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్