Managadi conducted by TTD at Sri Laxmini Nrishimayam swamy temple in Visakhapatnam,Vizagvision..విశాఖజిల్లా ఏజెన్సీప్రాంతమైన పాడేరులో తిరుమలతిరుపతి దేవస్ధానములు నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగాంగ శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో నృసింహయాగాన్ని వేధోత్తంగా నిర్వహించారు.ముందుగా స్వామివారికి ప్రత్యేకపూజులు నిర్వహించిన అనంతరం టి.టి.డి.పంపిణి చేసిన కంకణాలు,కుంకుమ, చిత్రపటాలు, ప్రసాదాలను గిరిజనులకు పంపిణిచేసిన అనంతరం హోమక్రతువును నిర్వహించి మహపూర్ణహుతి సమర్పించారు.కార్యక్రమంలో గిరిజనులు విశేషంగా పాలున్నారు