గన్నవరం విమానాశ్రయం చేరుకున్న యోగా గురువు రాందేవ్ బాబా
అమరావతిలో యోగా గురువుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న రాందేవ్ బాబా
కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రూ.2 కోట్లు సాయం చేస్తాం
యోగా నేర్పించే గురువులను రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించాలి
యోగా గురువులను కార్మికులుగా గుర్తించి బీమా సదుపాయం కల్పించాలి
త్వరలో పతంజలి సిమ్ కార్డును ప్రవేశపెడుతున్నాం