National Human Rights Commission issued notices to AP Government,Vizag Vision..ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్
విజయనగరం జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో రహదారులు లేకపోవడం,వైద్య సదుపాయాల కొరతతో గిరిజనులు ప్రాణాలు కోల్పోవడం పై మీడియా కధనాలను సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్
ఏపీ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ
నాలుగు వారాల్లో సమాధానం తెలపాలని ఆదేశం
విజయనగరం జిల్లాలో కడుపుతో ఉన్న భార్యను అంబులెన్స్ దగ్గరకు తీసుకెళ్ళేందుకు గ్రామస్తులతో కలిసి 12 కి.మి అటవీ ప్రాంతంలో మోసుకెళ్ళిన భర్త
మార్గ మధ్యంలో ప్రసవించిన మహిళ.. కొద్దిసేపటికే మృతి చెందిన శిశువు