ఆర్ టి సి కార్మికులకు మధ్యంతర భృతి 19 శాతం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం
దీనిపై రవాణా మంత్రి అచ్చన్నాయుడు మీడియా కి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ దేశానికే ఆదర్శప్రాయం 54 వేల మంది కార్మికులతో దేశంలోనే పెద్ద సంస్థగా ఆర్ టి సి.
సంస్థ బాగుండాలంటే కార్మికులు యాజమాన్యం సంఘటితంగా పనిచేయాలి
అప్పుడే సంస్థలాభాలబాట ప ట్టడంతోపాటు ప్రయాణికులకు మేలు జరుగుతుంది.
రాష్ట్రవిభజన సమయంలోఆర్టిసిచాల సమస్యలు ఎదుర్కొంది
తీవ్ర ఆర్ధిక నష్టాల్లో వున్నా ఆసమయంలో ముఖ్యమంత్రి గారు కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు*
కార్మికులు బాగా పనిచేయడంతో గతకొంతకాలంగా నష్టాలు తగ్గిస్తూ వచ్చాము
కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పి ఆర్ సి వేయడం జరిగింది.
నివేదిక వచ్చేలోపు మధ్యంతర భృతి 19 శాతం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గారు అంగీకరించారు.