కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు. విశాఖపట్నం పరిధిలోని కంటెయినర్ టెర్మినల్ల ో నాలుగు భారీ క్రేన్లను గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మన్ సుఖ్ మాండవియ, రాధాకృష్ణన్, పోర్టు ఛైర్మన్ కృష్ణబాబు, ఎంపీ కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు.