ACB Rides on Electrical AE Ravikamatam,Visakhapatnam,Vizag Vision..విశాఖ జిల్లా రావికమతం లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీరుగా(AE) పనిచేస్తున్న రామారావు రావికమతం మండలం మరు పాక గ్రామానికి చెందిన ఒక ఎకరా 70 సెంటుల భూమి గల సామాన్య కూలి రైతు ఏప్రిల్ నెలలో బోర్కు దరఖాస్తు పెట్టడం జరిగింది దానికి అంచనా ఖర్చు 25వేల 250 రూపాయలు చలానా తీయడం జరిగింది . ఆ చుట్టుప్రక్కల విద్యుత్ పనులు జరగడంతో ఈనెల 12వ తారీకున రైతు ఆశ్రయించడం జరిగింది గవర్నమెంట్ కట్టింది 25వేల 250 రూపాయలు కట్టడం జరిగింది కానీ నా మాట ఏమిటి అని ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఆ సామాన్య రైతు రైతును అడగడం జరిగింది. గవర్నమెంట్ కట్టిన డబ్బులు అప్పు చేసి కట్టాను అని రైతు తన పేదరికం గురించి చెప్పుకోవడం జరిగింది .కానీ అసిస్టెంట్ ఇంజనీర్ 30 వేల రూపాయలు ఇస్తే విద్యుత్ స్తంభాలు వేసి లైను నీకు ఇప్పిస్తామని రైతుకు చెప్పిను. అక్కడినుండి రైతు తన పేదరికం గురించి చెప్పి తండ్రిని సంప్రదించి మరల కలుస్తానని చెప్పి వెళ్లిపోయాను.మరలా ఈనెల 13వ తారీఖున వచ్చి తగ్గించమని కోరగా 15000 వేలు చివరిసారిగా ఇమ్మని ఒప్పందం జరిగింది .ముందుగా 10000 ఇమ్మని కాంట్రాక్టు వర్కర్ గా పనిచేస్తున్న చూచుకొండ శివకు ఇమ్మని ఏఈ చేప్పడం జరిగింది . రైతు ఆ డబ్బు తీసుకురాగా శివను తీసుకోమని ఏఈ చెప్పగా రైతు దగ్గర శివ పదివేల రూపాయలు తీసుకొని తన కుడి ప్యాంట్ పాకెట్లో పెట్టుకుంటూ చుండగా రెడ్హ్యాండెడ్గా ఎసిబి డిఎస్పి రామకృష్ణగారు పట్టుకున్నారు A1 AE రామారావు ను A2 శివను పై కేసు నమోదు చేసారు.