International Blood Day”Blood for Mines” Allocate own mines to steel plant in Visakhapatnam,Vizag Vision..స్టీల్ ప్లాంటు సొంతగనుల కోసం స్టీల్ ప్లాంటు ఎంపీలోయ్ స్ యూనియన్ సి ఐ టి యూ ఇండియన్ రీడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో బ్లూడ్ ఆఫ్ మైన్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ రోజు అంబేద్కర్ కళాక్షేత్రం సెక్టార్ 5 ఏర్పటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్టీల్ ప్లాంటు సి.ఎం.డి. పి కె రత్ పాల్గున్నారు .స్టీల్ ప్లాంటుకు సొంత గనులు సాధనకోసం సి ఐ టి యూ అధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిందని దీనిలో భాగంగా ఏప్రిల్ 5 వ తేదీన స్టీల్ మార్చ్ 25 కిలొమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నాయన్నారు.విశాఖ ఉక్కుకు సొంత గణులను కేటాయించలేని ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్బంగా మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంబించారు.ఈ శిబిరానికి పాల్గున్న ముఖ్య నాయకులు ,అతిధులు మాటలాడుతూ ప్లాంటకు సొంత గణులను సదించేంత వరకు పోరాటాలు ఆగవని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేంటనే దిగివచ్చి ప్లాంటకు సొంతగనులను కేటాయించాలని లేని పక్షంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు .ఈ మెగ బ్లడ్ క్యాంపులో సుమారు 800 మంది రక్తదానం చేశారని తెలిపారు.