ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతాం
కేంద్రం సహాయం చేయలేదు..అడుగడుగునా ఇబ్బందులు పెట్టిన 55 శాతం పనులు పూర్తి చేసాం 2019కి పోలవరం పూర్తి చేస్తాం
గోదావరి కృష్ణ అనుసంధానం చేసినట్టే గోదావరి పెన్నా అనుసంధానం కావాలి.
పూర్తిగా రాష్ట్రంలోని 5 నదులను అనుసంధానం చేసి.. అమరసీటీ పూర్తి చేసి ప్రజామోదం సాధిస్తాం
రెండు ప్రజకుట్లు అమరావతి, పోలవరం చాలా ముఖ్యం
అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతున్న దేశంలో ఎవరు సాదించని అభివృద్ధి సాదించమంటే ఇది ప్రజల సహకరమే
వ్యవసాయ రంగంలో 18 శాతంతో మొదటి స్థానంలో నీటి వినియోగంలో మెలకువలు అనుసరిస్తూ విజయపథంలో దూసుకుపోతున్నాం
దేశంలో అందరికంటే అన్ని రంగాల్లో ముందుకు దూసుకు పోతున్నామంటే ప్రభుత్వ యంత్రంగం సహకారం మరువలేనిది
2004లో మిగుల కరెంటు ఉన్న రాష్ట్రాన్ని 2014కి కరెంటు లోటు.. చివరకు తెలుగుదేశం ప్రభుత్వములోనే మళ్ళీ మిగుల కరెంటు సాధించాం
గ్రామాలను అభివృద్ధి పధంలో నడపాటమే నా ముందున్న ద్యేయం..
పల్లెలనుండి పట్టణాలకు.. పట్టణాల నుండి రాజధానికి రోడ్డు రవాణ సౌకర్యాలు కల్పించి తీరుతాను.
లోకకల్యాణం కోసం చేసిన 7 రోజుల నవనిర్మాణ దీక్ష సంతోషాన్ని ఇచ్చింది
కేంద్రం సహకరించిన, సహకరించకపోయిన ఆంద్రప్రదేశ్ అభివృద్ధి ఆగదు..
నవనిర్మాణ దీక్షలు జరిగిన 7 రోజులు వరుణుడు సైతం సహకరించి ఆమోదం తెలిపాడు..
నా జీవితంలో ఎప్పుడు అపజయం, అధైర్యం లేదు….అన్ని ఆలోచించి చేస్తాను
125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెసు ను భూస్థాపితం చేశారు..
వెంకన్న సాక్షిగా చేసిన హామీని నెరవేర్చమని డిమాండు చేసాను.. చేస్తున్నాను
4 ఏళ్ళు 29 సార్లు ఢిల్లీ వెళ్ళాను పసిబిడ్డ లాంటి రాష్ట్రం కోసం అడిగాను దగా పడ్డాను
ఈ కష్ట కాలంలో నన్ను నమ్మి మీరు ఓట్లు వేసి గెలిపించినదుకు కష్టపడ్డాను
పన్నులు కడుతున్న మాకు ఇచ్చిన హామీలను నెరవర్చలసిన బాధ్యత కేంద్రానికి లేదా..
అక్కడ గాలి జనార్దన్ రెడ్డి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరులు..
తిరుమలను అడ్డుపెట్టుకొని, జగన్ను అడ్డుపెట్టుకొని నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు
శశికలను చూసిన తరువాత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ జైలుకు పంపుతారోనని మోడీని నిలదీసేందుకు భయపడుతున్నారు
కేంద్ర ప్రభుత్వం వైఎస్సార్ పార్టీ రూపంలో వచ్చి ఓట్లు అడిగితే చిత్తుచిత్తుగా ఓడించాలి
బయట రాజీనామాలు చేసమంటారు లోపలికెళ్లి బిజెపి కాళ్ళు పెట్టుకుంటారు