Baby Found Roadside Pigs Eat Newborn Baby at Krishna District,Vizagvision..కృష్ణా జిల్లా పెడన 20 వార్డ్ కొత్తపెట లో చిన్నారి అడ శిశువుని వదిలేసిన తల్లి
పసికందుని పందులు పీక్కు తినడంతో శిశువు మృతి.
స్థానికుల సమాచారం తో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు…
శిశువు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.