Two Boats Accident Boat mishap at Borupalem,vizagvision..గుంటూరు జిల్లా,తుళ్ళూరు మండలం లో పడవ ప్రమాదం..
రాజధాని ప్రాంతమైన బోరుపాలెం ఇసుకరీచ్ లో జరిగిన ఘటన..
చేపల వేటకు వెళ్లిన జాలర్లు పడవను ఢీకొట్టిన ఇసుక పడవ…
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం కు చెందిన నడకుదుటి మాధవి (26) నడకుదుటి కావ్య (3) మృతి..,