Hanuman Jayanthi…కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల నందుజాతీయరహదారి ప్రక్కనఉన్న ప్రపంచంలోనే అతి ఎతైన 135 అడుగుల అభయాంజనేయుని విగ్రహం గల శ్రీరామాపాదక్షేత్రం నందుఁహనుమత్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు తెల్లవారుజామున నుండే భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు హనుమాన్ చాలీసాలతో గుడి ప్రాంగణం మారుమ్రోగింది పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున్న వచ్చిన భక్తులు… ఆలయం లో హనుమజ్జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు… కంచికచెర్ల పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చెసారు హనుమాన్ చాలీసా పారాయణం, ప్రతేకంగా ఆంజనేయ స్వామి కి ప్రసాదాలు ఏర్పాటు చేశారు
-
Next
Visakhapatnam Port Trust “Second Cleanest port”all the major ports in India.దేశంలో మేజన్ పోర్టుల్లో విశాఖ పోర్టుకు దేశంలో కెల్లా రెండవ పరిశుభ్రమైన పోర్టుగా అవార్టు దక్కించుకుంది..స్వచ్చత అభియాన్ పక్కగా అమలు చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది..మార్చి 16 నుండి 31వ తేది వరకు స్వచ్చ పక్వాడ్ కార్యక్రమాన్ని విశాఖ పోర్టులో నిర్వహించారు..పోర్టు అనుసరిస్తున్న కార్యక్రమాలు చూసి స్వచ్చమైన పోర్టుగా అవార్డు అందించారు..మెుత్తం 19 పోర్టులు పోటి పడగా విశాఖ పోర్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్న సందర్బంగా సాద్య అసాద్యలపై మా ప్రతినిదిజార్జి పోర్టు