4 years of NDA Govt | Railway zone for Vizag soon || says BJP Leader Haribabu,Visakhapatnam,vizagvision,..కేంద్రంలో నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న బీజేపీ ప్రభుత్వం విజయాలను ఎంపీ హరి బాబు విశాఖలో ప్రకటించారు. దేశ ప్రజలకు సూపరిపాలన అందించేందుకు ఆర్థిక సంస్కరణలను అమలు చేసారని అన్నారు. నిజాయితీతో కూడిన పాలన అందించారని , ఒకే దేశం ఒకే పన్ను , జీఎస్టీ లాంటి సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.దేశ ఆర్దిక వృద్ధి రేటు పెంచేందుకు కృషి చేస్తున్నారు.
రాష్ట్ర విభజన పై 2011 లొనే ప్రత్యేక రాష్ట్రం ప్రగతికి సోపానాలు పుస్తకం రచించడం జరిగింది.రాష్ట్రం అభివృద్ధి కి డిహద పడే అంశాలను పుస్తకం లో చెప్పడం జరిగింది
చట్టం లో ఉన్న అంశాలకు కేంద్రం కట్టుబడి ఉండు.గిరిజన విశ్వ విద్యాలయం తెలంగాణ లో కూడా అమలుకు ప్రతిపాదనలు .. అక్కడ నుంచి వచ్చే స్పందన బట్టి ఏడాది నుంచి ప్రారంచేందుకు కృషి చేస్తున్నాము.కడప స్టీల్ ప్లాంట్ , విశాఖ రైల్వే జోన్ అంశాలపై సాధ్య సాధ్యలపై దృష్టి.
కేంద్ర చేటు లో రాస్తా ప్రభు తార పరిధి లో ఉన్నాయి
రహదారుల కోసం లక్ష పైగా నిధులతో అభివృద్ధి .