నేవి కమాండో చందక గోవింద్ పార్థివ దేహం 20 కి.మీ మేర ర్యాలీగా తీసుకెళ్లనున్న గరివిడి మండలం విజయనగరం
మరి కాసేపట్లో స్వగ్రామం చీపురుపల్లి మండలం పర్లకు రానున్న నేవి కమాండో చందక గోవింద్ పార్థివ దేహం
విశాఖ లోని ఐ.ఎన్.ఎస్ కర్ణ లో నివాళులర్పించి అనంతరం స్వగ్రామానికి తరలిస్తున్న నేవి అధికారులు
ప్రస్తుతానికి విజయనగరం జిల్లా కేంద్రం దాటిన పార్ధీవదేహం
*గరివిడి మండలం పెనుబర్తి గ్రామం నుండి 20 కి.మీ మేర ర్యాలీగా తీసుకెళ్లనున్న గోవింద్ పార్ధీవదేహం*
గోవింద్ పార్థివ దేహం కోసం గత 36 గం.లు గా వేచి చూస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు
చిన్న వయసులోనే తమను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కన్నీటి పర్యంత మవుతున్న తల్లి చందక లక్ష్మి
ప్రభుత్వ లాంఛనాలు ప్రకారం అంత్యక్రియలు చేపట్టనున్న పోలీసు, నేవి అధికారులు