మల్కాపురంలో రౌడీ షీటర్ హేమంత్ హత్య కేసును చేధించిన పోలీసులు.
హత్య కేసులో 8 మంది నిందితుల అరెస్టు.
మద్యానికి బానిసై వేధింపులకు పాల్పడంతో హేమంత్ కుమార్ ను నింధితులు హత్య చేసినట్లు పోలీసులు గుర్తింపు.
మృతుడు హేమంత్ కుమార్ పై మల్కాపురం పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్
గుండె భాగంలో, మెడ పై కత్తి తో గాయపరిచి హత్య చేసిన నిందితులు.