ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్గా తెలుగింటి ఆడపడుచు, సిక్కోలు ముద్దు బిడ్డ కరణం మల్లీశ్వరి…
ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియామక ఉత్తర్వులు జారీ…
2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో మెడల్ సాధించిన తొలి మహిళగా మల్లీశ్వరీ రికార్డు సృష్టించారు.
సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె కాంస్యం సాధించారు