AP BJP Party Training Classes For Party leaders at 175 Constituencies Vishnu Vardhan Reddy BJP AP State secet in visakhapatnam,Vizagvision
బీజేపీ ఏపీ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కు 175నియోజక వర్గం లలో పార్టీ శిక్షణ తరగతులు, ప్రతి నియోజక వర్గం లో వంద మంది కి, లక్షా డబ్బై అయిదు వేల మందికి, ముప్పై రోజుల్లో, రానున్న రోజుల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు వుంటాయి. బీజేపీ పై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్న వైసిపీ వైఖరి ప్రజల ముందు వుంచుతాం. రాష్ట్రం లో ఏ రాజకీయ పార్టీ కీ మనుగడ లేకుండా విపక్ష పార్టీ లను భయ బ్రాంతులకు గురి చేయడం. కేంద్రం సహాయం చేస్తున్నా సరే వైసిపీ నేతలు కుట్ర పూరితంగా ఆరోపణలు. కేంద్రం పధకాలు కు పేరు మార్చడం, స్వంత పధకాలు గా ప్రచారం. అంశాల ప్రాతిపదికన బీజేపీ పై దాడి. కేంద్రం నిదులు ఇచ్చి పోలవరం పూర్తి చేస్తుంటే కమీషన్ ల కోసం కాంట్రాక్టర్ లను మార్చడం. పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వం పై ఆదారాపడాలా అని ఎన్ని కల ముందు ప్రగల్బాలు పలికిన జగన్మోహనరెడ్డి ఇప్పుడు లేఖలు రాయడం దారుణం. జాతీయ ప్రోజెక్ట్ ని రాష్ట్ర ప్రోజెక్ట్ గా ఇచ్చేయ్ లనడం కమీషన్ కక్కుర్తే ప్రాంతీయ పార్టీల ఆలోచన. పట్టిసీమ 11నుంచి 16వందల కోట్లు ఖి పెంచి 500కోట్లు కొట్టేసిన కాంట్రాక్టర్ ఇప్పుడు వైసిపీ కి ఎలాంటి మంచోడు. వైయస్ లేదా నారా కుటుంబాలే అధికారం లో వుండాలనే దోరణి. రాష్ట్రం లో కుల పార్టీ లు కాదు. కుటుంబ పార్టీ లు. కేంద్రం 2300కోట్లు పోలవరం కి ఇస్తే ఇప్పుడు వైసిపీ ఎందుకు ప్రచారం చేయదు ఈ విషయం. సంవత్సరం క్రితం చంద్రబాబు రాసిన లేఖలు ఇప్పుడు బయటికి వచ్చాయి. పోలవరం కి కేంద్రం వందశాతం సహాయం చేస్తుంది. నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు, పార్టీలు సమాదానం చెప్పాలి. దుష్ప్రచారం తీవ్రంగా ఖండిస్తున్నాం. అశోక్ గజపతి రాజు ఆ రోజుల్లో కేబినెట్ లో లేరా?తోక పార్టీ లు సీపీఐ రామకృష్ణ లేఖ రాయడం హాస్యాస్పదం. వామపక్ష పార్టీలు కు జాతీయ హోదా లేదు ఎందుకు మాట్లాడుతూ వున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులు బయట రాష్ట్ర లకు అడ్మిషన్లు కి పోతున్నారు. లిక్కర్ రేట్లు కూడా…విదాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. విద్యాశాఖ మంత్రి కి స్వంత నిర్ణయాలు తీసుకునే అవకాశం వుందా ఏదైనా వత్తిడి లు వున్నాయో తెలియదు. విద్యాశాఖ ను రాజకీయం చేయకండి. కక్ష పూరిత రాజకీయాలు చేయకండి.
19లక్షల గృహాలు కేంద్రం మంజూరు. టీడీపీ టైం లో 11లక్షల గృహాలు మంజూరు చేస్తే అయిదు లక్షలు మాత్రమే నిర్మాణం. టిడ్కో ఇళ్ళ పై అనేక కుంభకోణాలు జరిగినాయి. డీడీ లు కట్టిన పేదలకు న్యాయం చేయండి. అర్బన్ హౌసింగ్ స్వేర్ ఫిట్ కి రెండు వేలు అనడం చంద్రబాబు తప్పిదం. వాటి పై జగన్మోహనరెడ్డి ఎందుకు విచారణ జరిపించడం లేదు. అర్బన్ హౌసింగ్ కాంట్రాక్టర్ లతో ప్రస్తుతం ప్రభుత్వం లాలూచీ ఏంటి?బొత్స ని అడుగుతున్నా ఒక్క ఇంటి కి అయినా శంకుస్థాపన చేశారా?నాలుగు వేల కోట్లు ఆగిపోతాయి ఎన్నకలు జరగకపోతే అని ఒక మంత్రి అనడం హాస్యాస్పదం. ఏపీ లో ఎమ్మెల్యే ల,మంత్రులు ఆస్తులు పెరిగాయి తప్ప ప్రజల ఆదాయం పెరగలేదు.
వైసిపీ, టీడీపీ రాష్ట్రాన్ని ఎంతకాలం నాశనం చేస్తారు. రాష్ట్రం తో గొడవపడి సాదించేదేమిటి, ప్రాంతీయ పార్టీల వలన ప్రజలు విసిగి పోయారు.
నౌకాశ్రయం లు, విమానాశ్రయం లు కేంద్రం కడుతోంది. కేంద్రం కంటే ఎక్కువ పరిజ్ఞానం రాష్ట్రం కి వుంటుందా, లక్షా అయిదు వేలు ఎకరాలు కి గానూ లక్ష నలబై వేల ఎకరాలు పోలవరం కి సేకరణ
వామపక్ష పార్టీలు పక్ష పాత పార్టీలు మాత్రమే. తిరుమల, ఇసుక విషయం లో పోరాడి సక్సెస్ అయ్యాం. అంతర్వేది ఘటన లో పోరాడాం.
కేంద్రానికి లేఖ రాయలేక పోయారేం 2300కోట్లు ఇచ్చాం కదా. ఏదైనా డౌట్ వుంటే పోలవరం అథారిటీ ని అడగొచ్చు కదా. ఏదైనా వ్యయం పెరిగితే అథారిటీ ని అడగొచ్చు కదా.