సెప్టెంబర్ 15వ తేదీన గోదావరిలో మునిగిన బోటు.
ఎట్టకేలకు బయటకు తీసిన మునిగిపోయిన బోటు.
ధర్మాడి సత్యం బృందం ఈ బోటును బయటకు తీసింది.
కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటును వెలికితీశారు.
గోదావరి నదిలో వరద సమయంలో విహార యాత్రకు వెళ్లిన రాయల్ వశిష్ట బోటు.
ఈ బోటు అదే రోజు ప్రమాదానికి గురైంది ఆ రోజు నుండి నిన్నటి వరకు బోటు తీసే ప్రయత్నంలో ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది.
ఈరోజు ఆ బోటును ధర్మాడి సత్యం బృందం వాళ్లు ఎట్టకేలకు బయటకు తీశారు.
లంగర్ లు ఐరన్ రోప్ ల సహాయంతో ఈ బోటును బయటకు తీశారు.
మరి కాసేపట్లో ఆబోటును ఒడ్డుకు తీసుకురానున్నారు.