శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు in Visakhapatnam,Vizagvision..విశాఖ జిల్లా కంచరపాలెంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి పంచామృతలతో అబీషేకం నిర్వహించారు.షష్ఠి సందర్భంగా నలుగురు దంపతులు స్వామి వారికి పట్టుబట్టలుతో,ముత్యాల తలంబ్రాలుతో స్వామి వారికి కళ్యాణం కన్నులు పండుగగా చేశారు. ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆలయ పండితులు షష్ఠి విశిష్టత భక్తులకు వివరించారు.స్వామి వారి దర్శననికి అశేష జనవాహిని తరలివచ్చారు.అదేవిధంగా వచ్చిన భక్తులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు