నిన్న సాయంత్రం యారాడ సముద్ర తీరంలో గల్లంతైన 6 గురు యువకులు మృతదేహలు గాలింపు చర్యలు విస్తృతం చేసిన అధికారులు, నేవీ అధికారులు సహాయముతో తెల్లవారుజాము నుండి helicopter ద్వారా గాలింపు మొదలు పెట్టింది, గాజువాక తాహశీల్దార్ చంద్రశేఖర్ ,ఏసీపీ రంగరాజు , న్యూపోర్ట్ సిఐ సోమ శేఖర్, అగ్నిమాపక సిబ్బంది ఆద్వర్యంలో అధికారులు మృతదేహలు కనుగోనే పనిలో నిమగ్నం అయ్యారు, అయితే ఆరు మృత దేహలు దాదాపుగా 15 గంటలు గడిచిన ఒడ్డుకు చేరక పోవడంతో, చనిపోయిన వారి మృతదేహలు కోసం వాళ్ళ కుటుంబాలు నిన్నటి నుండి సముద్ర తీరం వద్ద పడిగాపులు కాస్తున్నారు, గజ ఈతగాళ్ళ సహయంతో అధికారులు గాలిస్తున్న ఇప్పటికి వాళ్ళ ఆచూకి లభ్యం కాలేదు. నేవీ అధికారులు 6 speed boats sahayamtho mummaranga galimpu చేస్తున్నారు.