Six Members Missing in Yarada Beach Visakhapatnam,Vizag Vision..నాగుల చవితి రోజు విషాదం, పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి యారాడ సముద్ర తీరంకి వచ్చిన విద్యర్ధులు, వెంకోజిపాలెం దుర్గనగర్ కుచెందిన 6 విద్యర్ధులు యారాడ సముద్రంలో గల్లంతు, వారి ఆచూకి కోసం గాల్లిస్తున్న పోలీస్ లు, పుట్టినరోజు వేడుకలలో ఆనందంగా సేద తీరడానికి యారాడ సముద్ర తీరం వచ్చిన యువకులు, అందరు ఐటీఐ, బి.టెక్ చదువుతున్న వారు,గల్లంతైన వారులో దుర్గ, శ్రీను, రాజేష్ , చిన్న గా గుర్తింపు, అయితే కొంత మంది మద్యం సేవించినట్టు సమాచారం, 12 మంది తీరంకి రాగా 6 గురు యువకులు అలల మృత్యువు వడిలోకి వెళ్ళి పోయారు, అయితే అలల ఉదృతి ఎక్కువగా ఉండటంతో పోలీస్లు గాలింపు చర్యలకు కాస్తా ఆటంకంగా ఉంది, ఈ నేపాధ్యంలో నావీ సహయం కోరే విధంగా పోలీస్ లు చర్చిస్తున్నారు